ఏపీలో 30,716 కరోనా పరీక్షలు నిర్వహించగా 253 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 17, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,522 కు చేరుకుంది. మంగళవారం 9AM నుంచి...
ఈ నెల 26, 27 న బంగ్లాదేశ్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో బంగ్లాదేశ్ లో పర్యటించనున్నారు. బంగ్లాదేశ్ దేశ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు మార్చి 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ కు వెళ్లనున్నారు. ఈ...
ఏపీ సీఎం జగన్ ను కలిసిన తిరుపతి లోక్సభ ఎంపీ అభ్యర్థి డా.గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
కరోనాతో ఒక్కరోజే 84 మంది మృతి, మరో 23179 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంది. రోజువారీగా పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతుండడంతో రాష్ట్రంలో ఆందోళన నెలకుంది. దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 60 శాతానికిపైగా మహారాష్ట్ర...
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ
మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బుధవారం నాడు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ అధికారులు తెలిపారు....
కరోనా సెకండ్ వేవ్ ను ఆపేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి, సీఎంలతో ప్రధాని మోదీ
దేశంలో మళ్ళీ పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ...
ఫ్యాక్షన్ అంశం మీద అసలు సినిమాలు ఎలా ప్రారంభమయ్యాయి?: పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 70 వ పాఠంలో ఫ్యాక్షన్ అనే...
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక: జానారెడ్డి పేరు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 17 న ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా...
దేశంలో కరోనా రికవరీ రేటు 96.56 శాతం, మరణాల రేటు 1.39 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండడంతో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28,903 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,38,734 కు...
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, శాసనసభలో పీఆర్సీపై ప్రకటన చేస్తానన్న సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...















































