తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 415 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాడు 43,413 శాంపిల్స్ పరీక్షించగా 415 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,86,354 కి చేరింది. అలాగే...
42.34 లక్షల రైతుల ఖాతాల్లో 2955.70 కోట్ల రైతుబంధు నగదు జమ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ డిసెంబర్ 28, సోమవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్ధన రెడ్డి...
ఏపీలో మరో 349 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,81,948 కు చేరుకుంది. గత 24 గంటల్లో 55740...
విజయనగరం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుంకలాం గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ...
సరైన షూస్ కొనడం, మెయింటనెన్స్ పై హీరో ప్రిన్స్ టిప్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
యూకేలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు అనుమతి, త్వరలోభారత్ లో కూడా ఆమోదించే అవకాశం?
యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణతో గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కు...
కొత్తరకం కరోనా వైరస్ : దేశంలో ఇప్పటికి 20 మందికి పాజిటివ్
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుండి భారత్ కు వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటివరకు 20 మందిలో కొత్తరకం కరోనా వైరస్ (కొత్త యూకే వేరియంట్ జన్యువు) పాజిటివ్ గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య,...
భారత్ తో చివరి రెండు టెస్టులకు ఆసీస్ జట్టులో భారీ మార్పులు
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ఇప్పటికి 1-1తో సమమైన సంగతి తెలిసిందే. ఇక మూడో టెస్ట్ జనవరి 7 నుంచి సిడ్నీలో, నాలుగో టెస్ట్ జనవరి 15...
యూకే విమానాలపై నిషేధాన్ని జనవరి 7 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం
యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమాన రాకపోకలపై డిసెంబర్ 22వ తేదీ రాత్రి 11.59 గంటల నుంచి డిసెంబర్...
మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్కు తృటిలో తప్పిన ప్రమాదం
టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ కు బుధవారం నాడు తృటిలో ప్రమాదం తప్పింది. అజారుద్దీన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజారుద్దీన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు....














































