కొత్తరకం కరోనా వైరస్ : దేశంలో ఇప్పటికి 20 మందికి పాజిటివ్
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుండి భారత్ కు వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటివరకు 20 మందిలో కొత్తరకం కరోనా వైరస్ (కొత్త యూకే వేరియంట్ జన్యువు) పాజిటివ్ గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య,...
భారత్ తో చివరి రెండు టెస్టులకు ఆసీస్ జట్టులో భారీ మార్పులు
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ఇప్పటికి 1-1తో సమమైన సంగతి తెలిసిందే. ఇక మూడో టెస్ట్ జనవరి 7 నుంచి సిడ్నీలో, నాలుగో టెస్ట్ జనవరి 15...
యూకే విమానాలపై నిషేధాన్ని జనవరి 7 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం
యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమాన రాకపోకలపై డిసెంబర్ 22వ తేదీ రాత్రి 11.59 గంటల నుంచి డిసెంబర్...
మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్కు తృటిలో తప్పిన ప్రమాదం
టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ కు బుధవారం నాడు తృటిలో ప్రమాదం తప్పింది. అజారుద్దీన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజారుద్దీన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు....
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రగతి పథంలో తెలంగాణ గ్రామాలు: సీఎం కేసీఆర్
పల్లెసీమల రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాలు ఇదే స్ఫూర్తితో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా చేపట్టిన పనులు తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ...
ముదోల్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేయాలి: సీఎం కేసీఆర్
ముదోల్ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి బుధవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి...
సినిమాకు ఇంటర్వెల్ ప్రాణం లాంటిది, ఎందుకంటే? : పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సినిమాలో ఇంటర్వెల్...
దేశంలో కరోనా రికవరీ రేటు 95.99 శాతం, మరణాల రేటు 1.45 శాతం
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 20549 పాజిటివ్ కేసులు, 286 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...
మందు ప్రియులకు గుడ్ న్యూస్: రేపు అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ఓపెన్
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. 2021 నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మరియు టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ పరిధిలో నడిచే మద్యం దుకాణాలకు...
ఏపీలో మే నెలలో పదో తరగతి పరీక్షల నిర్వహించే అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షలు మే నెలలో నిర్వహించే అవకాశముందని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన రాష్ట్రంలోని...












































