ఏపీలో కరోనా: మరో 305 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 14, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,75,836 కు, మరణాల సంఖ్య 7059 కు...
రాష్ట్రాలకు 7వ విడత కింద రూ.6000 కోట్ల జీఎస్టీ రుణాలు విడుదల
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరోసారి నిధులు విడుదల చేసింది. 7వ విడతలో భాగంగా 23 రాష్ట్రాలకు రూ.5,516.60 కోట్లు, శాసనసభ కలిగిఉన్న 3 కేంద్రపాలిత ప్రాంతాలకు...
ఈ నెల 18 న భేటీ కానున్న ఏపీ కేబినెట్, పలు అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 18, శుక్రవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి...
హెయిర్ ఫాల్ నివారణ, హెయిర్ గ్రోత్ కు మంచి టిప్స్ ఇవే : హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
కరోనాతో 24 గంటల్లో 60 మంది మృతి, మరో 2949 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. సోమవారం నాడు కొత్తగా 2949 కరోనా కేసులు, 60 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,83,365 కి చేరగా, మొత్తం...
బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇకపై 24×7 అందుబాటులోకి ఆర్టీజీఎస్ సేవలు
ఆన్లైన్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్భు బదిలీలు చేసే బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందింది. డిసెంబర్ 14, సోమవారం నుంచి ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) సేవలను 24 గంటల పాటు...
రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 15, మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా...
టీమ్ వర్క్ తో అద్భుతాలు చేయడం ఎలా? : డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో మేనేజ్ మెంట్ లో చాలా ముఖ్యమైన “టీమ్ వర్క్” గురించి వివరించారు. టీమ్ వర్క్ అంటే ఏంటి?, ఎవరూ...
కరోనాతో ఎస్వాతినీ దేశ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మాండ్వులో ద్లామిని కన్నుమూత
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల అగ్ర నాయకులు సైతం ఈ వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ఆఫ్రికాలోని ఎస్వాతినీ దేశ...
వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్లపై సూచనలు కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు-వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి...














































