జగనన్న జీవక్రాంతి: రూ.1868 కోట్లతో 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా "జగనన్న జీవక్రాంతి" పథకాన్ని ప్రారంభించారు. ఈ...
24 గంటల్లో 1575 కరోనా కేసులు, 61 మరణాలు నమోదు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. అయితే పాజిటివ్ కేసులు నమోదు తగ్గినప్పటికీ మరణాలు మాత్రం పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10, గురువారం నాడు కూడా...
తెలంగాణలో రేపటినుంచే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11, శుక్రవారం నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. రిజిస్టేషన్స్ ప్రారంభంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు ఇచ్చారు. "హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్...
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ, రెండో స్థానంలో రోహిత్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం నాడు విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్వన్ స్థానంలో నిలిచాడు. 870 పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో...
హైదరాబాద్ నుంచి అమెరికాకు నాన్స్టాప్ విమాన సర్వీసులు, జనవరిలో ప్రారంభం!
హైదరాబాద్ నుంచి నేరుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) వెళ్లాలనుకునే ప్రయాణికులకు శుభవార్త అందింది. నగరంలోని శంషాబాద్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరలో అమెరికాకు నేరుగా...
డిసెంబర్ 14 నుంచి యధాతధంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు వెల్లడించారు....
టీఎస్ఆర్టీసీ కార్గోసేవల్లో మరో ముందడుగు, పార్శిల్స్ హోమ్ డెలివరీ సర్వీసు ప్రారంభం
తెలంగాణ ఆర్టీసీ గత జూన్ నుంచి పార్శిల్స్, కొరియర్, కార్గో సర్వీసు సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సేవల్లో మరో ముందడుగు వేస్తూ టీఎస్ఆర్టీసీ పార్శిల్స్ 'హోమ్ డెలివరీ సర్వీసు'...
పశ్చిమబెంగాల్ లో జేపీ నడ్డా కాన్వాయ్పై రాళ్లదాడి
రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. కోల్కతాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో గురువారం నాడు పార్టీ కార్యకర్తలు ఏర్పాటు...
సిద్దిపేటలో తెలంగాణ భవన్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సిద్ధిపేట జిల్లా పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు నిర్వహిస్తున్నారు. ముందుగా సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఐటీ...
సిద్దిపేటలో ఐటీటవర్కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం నాడు తేదీన సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు నిర్వహిస్తున్నారు. ముందుగా సిద్ధిపేట జిల్లా కొండపాక...












































