జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం: ఈ రోజు మంత్రి కేటిఆర్ ప్రచార షెడ్యూల్ ఇదే…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. అన్ని పార్టీల కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో...
నవంబర్ 25 నుంచి ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉండాలి
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు...
దేశంలో 91 లక్షలు దాటిన కరోనా కేసులు, లక్ష 33 వేలకుపైగా మరణాలు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91 లక్షలు దాటింది. గత కొన్ని రోజుల పాటుగా తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు, మరణాలు నమోదవగా, ఇటీవల పండుగ సీజన్ అనంతరం దేశంలో...
జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో నిలిచిన 1121 మంది అభ్యర్థులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. మొత్తం 150 డివిజన్లకు...
తెలంగాణలో కొత్తగా 602 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 602 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 602 కేసులతో కలిపి నవంబర్ 22, ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
సీఎం కేసీఆర్ ను కలిసిన సినీ ప్రముఖులు, ప్రభుత్వ పరంగా రాయితీలకు సీఎం హామీ
తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి...
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు: ఏపీ నుంచి చెన్నైకి నవంబర్ 25 న ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముందుగా కర్ణాటకకు, ఇటీవలే తెలంగాణ రాష్ట్రానికి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి కూడా బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. నవంబర్...
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 85 లక్షలపైగా బాధితులు, రికవరీ రేటు 93.69 శాతం
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 45209 పాజిటివ్ కేసులు, 501 మరణాలు నమోదవడంతో ఆదివారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 90,95,806 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,33,227...
ఏపీలో స్కూల్స్ పునఃప్రారంభ షెడ్యూల్ లో మార్పులివే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి దశలో భాగంగా నవంబర్ 2 వ తేదీ నుంచి 9,10 విద్యార్థులకు తరగతులును రోజు విడిచి...
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజున సాధారణ సెలవు ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు డిసెంబర్ 1 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే డిసెంబర్ 1 వ తేదీని సాధారణ సెలవు దినంగా...















































