తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 50 వేలకుపైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నవంబర్ 21 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,50,453 కు చేరుకుంది. గత...
కొబ్బరికాయ నుంచి 30 సెకండ్లలో కొబ్బరి వేరుచేయడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
ఒకేరోజులో 5879 కరోనా పాజిటివ్ కేసులు, 111 మరణాలు నమోదు
ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మూడోదశ కరోనా వ్యాప్తితో గత కొద్దీరోజులుగా ఢిల్లీలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నవంబర్ 21, శనివారం నాడు కూడా 5879 కరోనా కేసులు,...
గ్రేటర్ లో 68 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ దాఖలు పక్రియ నవంబర్ 20 తో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో నవంబర్ 21, శనివారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్ల...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు 41,646 శాంపిల్స్ పరీక్షించగా, 873 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,63,526 కి చేరింది....
ఏపీలో 8 లక్షల 61 వేలు దాటిన కరోనా కేసులు, 6927 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 61 వేలు దాటింది. కొత్తగా 1160 కేసులు నమోదవడంతో నవంబర్ 21, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
ఏపీలో కొత్తగా 1160 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 21, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,61,092 కు చేరుకుంది. గత 24 గంటల్లో 68307 శాంపిల్స్ కి పరీక్షలు...
కరోనా వ్యాక్సిన్ పై మరో ముందడుగు, అత్యవసర వినియోగం కోసం ఫైజర్ దరఖాస్తు
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారీపై ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు చేపడుతున్న క్లినికల్ ట్రయల్స్ కీలక దశకు చేరుకుంటున్నాయి. ఇటీవలే అమెరికా బయోటెక్ దిగ్గజ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్టెక్ సంస్థతో...
జీహెచ్ఎంసీలో ఎన్నికల ప్రచారం: కాంగ్రెస్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే …
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో హైదరాబాద్ నగరంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ రోజు నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పెద్ద స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో...
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగుతుంది
బీజేపీ కీలక నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం నాడు తమిళనాడులోని చెన్నై నగరంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి...














































