గ్రేటర్ పోరు: 21 మంది అభ్యర్థులతో తొలిజాబితా ప్రకటించిన బీజేపీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో నామినేషన్ల సందడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వరుసగా ప్రకటిస్తున్నాయి....
తెలంగాణలో కొత్తగా 1058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాడు 38,757 శాంపిల్స్ పరీక్షించగా, 1058 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,60,834 కి చేరింది....
గ్రేటర్ ఎన్నికల్లో నూరు శాతం గెలుపు టిఆర్ఎస్ పార్టీదే – సీఎం కేసీఆర్
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో అనుసరించాల్సిన...
ఏపీలో కొత్తగా 1236 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 18, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,57,395 కు చేరుకుంది. గత 24 గంటల్లో 69618 శాంపిల్స్ కి పరీక్షలు...
జీహెచ్ఎంసీ ఎన్నికలు: బీజేపీలో చేరిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నగారా మోగడంతో మళ్ళీ ప్రధాన రాజకీయ పార్టీల్లోకి చేరికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్, కాంగ్రెస్ నేత బండ కార్తీక రెడ్డి...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, డిసెంబర్ 25 న ఇళ్ల పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ...
“జనతా గ్యారేజ్” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...
కరోనాతో ఒకేరోజు 100 మంది మృతి, మరో 5,011 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 18, బుధవారం నాడు కూడా కొత్తగా 5011 పాజిటివ్ కేసులు, 100 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,57,520...
గ్రేటర్ ఎన్నికలు: 105 మంది అభ్యర్థులతో టిఆర్ఎస్ తోలి జాబితా విడుదల
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ పక్రియ నవంబర్ 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్థులతో కూడిన...
జీహెచ్ఎంసీ ఎన్నికలు: తొలిరోజు 20 నామినేషన్స్ దాఖలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్ పక్రియ మొదలైన సంగతి తెలిసిందే. కాగా తొలిరోజు 17 మంది అభ్యర్థులు మొత్తం 20 నామినేషన్లు దాఖలు చేసినట్టుగా...













































