రేపే తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం, నది స్నానాలకు అనుమతి లేదు
తుంగభద్ర పుష్కరాలు నవంబర్ 20, శుక్రవారం నుంచి ప్రారంభమై డిసెంబర్ 1, మంగళవారం వరకు 12 రోజులపాటుగా కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈరోజు మంత్రి...
నవంబర్ 26 న పాడి పశువులు పంపిణీకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత, ఆసరా లబ్ధిదారులైన మహిళలకు నవంబర్ 26 న పాడి పశువులు పంపిణీ చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ అంశంపై గురువారం...
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బేతీసే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తాం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ గురువారం నాడు నగరంలోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ...
తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు చేపడుతున్నారు. అలాగే రాష్ట్రంలో ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్స్ లలో కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ...
స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్వీయ నిర్బంధం (సెల్ఫ్ ఐసొలేషన్) లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. తన కారు డ్రైవర్ తో పాటుగా మరో ఇద్దరు వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్...
గ్రేటర్ ఎన్నికలు: 20 మంది అభ్యర్థులతో టిఆర్ఎస్ రెండో జాబితా విడుదల
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ల పక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్థులతో కూడిన తోలి జాబితాను టిఆర్ఎస్ పార్టీ బుధవారం...
కరోనా తీవ్రత: ఒకేరోజు 131 మంది మృతి, మరో 7486 పాజిటివ్ కేసులు
ఢిల్లీ నగరంలో మూడో దశ కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 7486 కరోనా కేసులు,...
దేశంలో పెరిగిన కరోనా కేసులు: కొత్తగా 45576 పాజిటివ్ కేసులు, 585 మరణాలు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా 40 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా తాజాగా ఆ సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 45576 పాజిటివ్ కేసులు,...
గ్రేటర్ పోరు: 21 మంది అభ్యర్థులతో తొలిజాబితా ప్రకటించిన బీజేపీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో నామినేషన్ల సందడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వరుసగా ప్రకటిస్తున్నాయి....
తెలంగాణలో కొత్తగా 1058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాడు 38,757 శాంపిల్స్ పరీక్షించగా, 1058 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,60,834 కి చేరింది....














































