వైఎస్ఆర్ చేయూత పథకం: 2.72 లక్షల మహిళలకు రూ.510 కోట్లు అందజేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఆగస్టు 12 న “వైఎస్ఆర్ చేయూత” పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన...
రాష్ట్రంలో బాణాసంచాపై నిషేధం విధించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీపావళి వేడుకలలో భాగంగా బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై దేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, కర్నాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
డిసెంబర్ 1 నుంచి డిగ్రీ, బిటెక్ ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభం?
తెలంగాణ రాష్ట్రంలో బీటెక్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు డిసెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో 2020–21 విద్యా సంవత్సరానికి గానూ ఇప్పటికే కొన్ని రోజులు...
రేడియో న్యూస్ రీడర్ ఏడిద గోపాలరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
రేడియో న్యూస్ రీడర్ గా ప్రజలకు చిరపరిచితుడైన ఏడిద గోపాలరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. రేడియోలో వార్తలు చదవడం ద్వారా మాత్రమే కాకుండా రంగస్థల నటుడిగా...
రాష్ట్ర మంత్రులు, టిఆర్ఎస్ కీలక నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ సీఎం, టిఎస్ఆర్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో దుబ్బాక ఉపఎన్నిక ఓటమిపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు రాష్ట్ర మంత్రులు, పార్టీ...
కరోనా వ్యాక్సిన్ పరిశోధనలకు రూ.900 కోట్లు, ఎరువుల సబ్సిడీకి రూ.65,000 కోట్ల కేటాయింపు
కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం వరుసగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తుంది. మార్చి...
ప్రముఖ నటుడు నాగబాబుతో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబుతో నిర్వహించిన ఈ...
50 కంప్యాక్టర్ వాహనాలు, కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన, ఆధునికమైన 50 కంప్యాక్టర్ వాహనాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం ఉదయం ప్రారంభించారు. అలాగే నెక్లెస్...
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆసీఫ్ బస్రా ఆత్మహత్య
బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆసీఫ్ బస్రా (53) ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో గల ఆయన అపార్టుమెంట్లో గురువారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది....















































