సింగర్ గీత మాధురితో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ ప్లేబాక్ సింగర్ గీత మాధురితో నిర్వహించిన...
ఎన్సీపీ లో చేరిన బీజేపీ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే
మహారాష్ట్ర రాష్ట్రంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గత 40 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉంటున్న సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం మధ్యాహ్నం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ...
రైతులు నష్టపోతుంటే చూస్తూ ఉండలేం, రూ.1850 ధర చెల్లించి మక్కలు కొనుగోలు చేస్తాం
వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కూడా కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. క్వింటాలుకు రూ.1,850 మద్దతు ధర...
“కొవాగ్జిన్” తయారీలో మరో ముందడుగు, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి
భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ “కొవాగ్జిన్” పేరుతో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. కొవాగ్జిన్ మూడవ దశ...
ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజు సెలవు : సీఎం కేసీఆర్
దసరా పండుగ మరుసటి రోజైన 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవుదినంగా నిర్ణయిస్తూ సీఎం నిర్ణయం...
రాష్ట్రంలో మరోసారి పెద్ద ఎత్తున పోలీసు నియామకాలు: హోమ్ మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పెద్ద ఎత్తున పోలీసు నియామకాలు చేపట్టనున్నట్టు రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు. ఈ రోజు తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన 12 వ...
నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండో రోజు పర్యటన
హైదరాబాద్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్లలో కేంద్ర బృందం పర్యటించి, వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి బాదిత కుటుంబాలతో మాట్లాడి...
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రజానిధులు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి...
పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై సీఎం కేసీఆర్ సమీక్ష
వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ, పౌర...
భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండెపోటు, ఆసుపత్రిలో చికిత్స
దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కు గుండెపోటు వచ్చింది. ఆయన్ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఫొర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే...














































