ఏపీలో ఏ జిల్లాకైనా వెళ్లొచ్చు, నిబంధనలు పాటించాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల మధ్య ఇప్పటివరకు ఉన్న ప్రయాణ ఆంక్షలను పోలీసులు సడలించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ జిల్లాకు వెళ్లాలన్నా కూడా పోలీసుల నుంచి అనుమతి(ఈ-పాస్) ఉంటేనే...
వరంగల్ లో తొమ్మిది మంది మృతుల ఘటన, పకడ్బందీ దర్యాప్తుకు హోం మంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ తొమ్మిది మంది మృతులకు నిర్వహించిన ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో మరిన్ని వివరాలు బయటపడడంతో...
2 నిమిషాల్లోనే అమేజింగ్ ఐస్ క్రీమ్ మేకింగ్
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
తెలంగాణలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షల తేదీలు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షను జూలై 6 నుండి 9వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు...
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు హరి కిషన్ కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. హరికిషన్ మే 30,...
లాక్డౌన్ సమయంలో పట్టుబడ్డ వాహనాలు తిరిగి తీసుకెళ్లొచ్చు – ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ...
పంట లాభం, అన్నదాత ఆత్మగౌరవంగా బతకడం కోసమే కొత్త విధానం -హరీష్ రావు
నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రైతు అవగాహన సదస్సులో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. సాగు లాభసాటిగా...
ఆ రాష్ట్రాల నుంచే వచ్చే విమాన ప్రయాణికులు 7 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే
దేశంలో మే 25 వ తేదీ నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక...
మా రాష్ట్రానికి శ్రామిక్ రైళ్లను పంపొద్దు …
మే 26 వ తేదీ వరకు తమ రాష్ట్రానికి శ్రామిక్ స్పెషల్ రైళ్లను పంపవద్దని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రైల్వే శాఖను కోరింది. అంఫాన్ పెను తుఫాన్ దృష్ట్యా శ్రామిక్ రైళ్లను రాష్ట్రానికి...
ఏపీలో 2561, తెలంగాణలో 1761 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 23, శనివారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2561 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...















































