ఆ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన బాలకృష్ణ
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో, కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో తీసుకొంటున్న పలు చర్యలను ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ రోజు...
వలస కూలీల తరలింపుకు స్పెషల్ ట్రైన్స్… కేంద్రం ఆదేశాలు
లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. పలు రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరవేసేందుకు రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు...
దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండో విడత...
కరోనా నివారణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు, క్వారంటైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 1, శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో...
కోవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్ మోసాలపై గూగుల్ సూచనలు
ఇటీవల కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఆన్లైన్ మోసాలలో గణనీయమైన పెరుగుదలను గుర్తించినట్టుగా గూగుల్ ఇండియా ప్రకటించింది. ఈ మోసాలను గుర్తించడం మరియు నివారించడంలో సహాయపడటానికి గూగుల్ పలు సూచనలను అందిస్తుంది....
కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన పలువురు ప్రముఖులు
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత...
కేంద్రమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం, లాక్డౌన్ పై కీలక చర్చ
కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు మే 3వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ పొడిగింపు, భవిష్యత్ కార్యాచరణపై...
ఆ రాష్ట్రంలో 10వేలు దాటిన కరోనా కేసులు, 459 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే కొత్తగా 583 పాజిటివ్...
ఏపీలో 1463 కి చేరినా కరోనా పాజిటివ్ కేసులు, కొత్తగా 60 మందికి నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. మే 1, శుక్రవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1463 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో...















































