బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అరుదైన కాన్సర్ తో బాధపడ్డారు. పెద్దపేగు సంబంధిత వ్యాధితో ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో...
రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నతెలంగాణ – సీఎం కేసీఆర్
యాసంగి పంటల కొనుగోలు, వానాకాలం సాగు ఏర్పాట్లు, ఎరువుల లభ్యత, గోదాములు-రైతు వేదికల నిర్మాణం, పంటలకు మద్దతు ధర రాబట్టే విధానం, పౌర సరఫరాల సంస్థ కార్యకలాపాలను విస్తరించడం, రైతుబంధు సమతిలను క్రియాశీలం...
దేశంలో 31వేలు దాటినా కరోనా కేసులు, 1000 కి పైగా మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 29, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 31,332...
“వాల్ నట్-బర్పీ స్వీట్” తయారు చేసుకోవడం ఎలా?
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...
పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం, లాక్డౌన్ ముగిసిన రెండు వారాలకే…
కోవిడ్-19 మరియు మధ్యాహ్నం భోజన కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై చర్చించడానికి కేంద్ర హెచ్ఆర్డి మంత్రి రమేష్ పోఖ్రియాల్రా అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఏప్రిల్ 28, మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్...
జీహెఛ్ఎంసీ కోవిడ్-19 కంట్రోల్ రూం సందర్శించిన కేంద్రబృందం
కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు గత నాలుగు రోజులుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జలశక్తి శాఖ అదనపు...
కరోనాపై స్పెషల్ సాంగ్ ఆవిష్కరించిన మంత్రి కేటిఆర్
కరోనాపై చేస్తున్న పోరాటంలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణలో అతిపెద్ద పాత్ర పోషిస్తున్న ఈ సిబ్బంది సేవల్ని వివరిస్తూ...
కరోనా ఎఫెక్ట్: ఇక ఆ పోలీసులకు కొన్నిరోజులు సెలవులు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటికే 8,590 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1282 మంది కోలుకోగా, 369 మంది మృతిచెందారు. దేశంలో నమోదైన...
మనుషుల్లో కలిగే భయాలపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘భయం’ అనే అంశం గురించి వివరించారు. మనుషులకు సాధారణంగా 101 రకాల భయాలుంటాయని మానసిక శాస్త్రవేత్తలు చెప్పారన్నారు. ముఖ్యంగా చిన్నప్పటినుంచి పిల్లల్లో భయాలు...
‘జగనన్న విద్యాదీవెన’ కింద రూ.4,000 కోట్లకు పైగా విడుదల -సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఇప్పటికే అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న వసతి దీవెన పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన"...














































