ముస్లిం కరోనా పేషంట్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ముస్లిం కరోనా పేషంట్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రంజాన్ మాసంలో ముస్లింలు నెల...
ఏపీలో 1000 దాటినా కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి మరింతగా విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. ఏప్రిల్ 25, శనివారం మధ్యాహ్నానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016 కు...
వైఎస్ఆర్ జయంతి రోజున 27 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీపై ఏప్రిల్ 24, శుక్రవారం నాడు కీలక ప్రకటన చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి...
తమిళనాడులో కీలక నిర్ణయం, 5 నగరాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్
తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కోవిడ్-19 (కరోనా వైరస్) మరింతగా విజృంభిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 1755 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఈ వైరస్ వలన 22 మంది మరణించారు. ఈ నేపథ్యంలో కరోనా...
లాక్డౌన్ లో మరికొన్ని సడలింపులు, కేంద్రం ఉత్తర్వులు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఏప్రిల్ 20...
కరోనా నేపథ్యంలో తెలంగాణకు కేంద్ర బృందం రాక
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు మరో నాలుగు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసీటి) ను కేంద్ర...
తెలంగాణలో 983, ఏపీలో 955 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దీంతో రెండు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 24, శుక్రవారం సాయంత్రానికి కరోనా...
హైదరాబాద్ లో కరోనా నియంత్రణపై ఎమ్మెల్యేలతో తలసాని సమావేశం
హైదరాబాద్ నగర పరిధిలో కరోనా నియంత్రణ చర్యలు, బియ్యం పంపిణీ, వలస కూలీల సమస్యలు తదితర అంశాలపై పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ...
సిద్దిపేటకు గోదారి…రంగనాయక సాగర్ ప్రాజెక్టు ప్రారంభం
సిద్దిపేట జిల్లాలోకి గోదావరి నీళ్ళొచ్చాయి. రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివారులో కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏడో దశ రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు...
తెలంగాణలో 300 అన్నపూర్ణ కేంద్రాలు, రోజు 2 లక్షల మందికి భోజనం
తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం భోజనాన్ని...















































