స్కూల్ ఫీజులు పెంచొద్దని తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్డౌన్ పొడిగిస్తునట్టు ఏప్రిల్ 19, ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సీఎం కేసీఆర్...
కరోనా నిర్ధారణ పరీక్షలపై తెలంగాణ వైద్య శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 20, సోమవారం నాటికి 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య...
తెలంగాణలో 872, ఏపీలో 757 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. దీంతో రెండు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 20, సోమవారం నాడు కొత్తగా 18...
ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్ అధిగమించడం ఎలా?
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్ (ఆత్మ న్యూనత భావం)’ అనే అంశం గురించి వివరించారు. ప్రతిమనిషికీ ఏదో ఒక కోణంలో ఆత్మ న్యూనత భావం...
రాష్ట్రపతి భవన్ లో తోలి కరోనా పాజిటివ్ కేసు నమోదు?
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్ లో తోలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. రాష్ట్రపతి...
సత్తెనపల్లి ఘటనపై ఏపీ పోలీస్ స్పందన
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో గౌస్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రాష్ట్రంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముందుగా లాక్డౌన్ నేపథ్యంలో బయటకు వచ్చిన గౌస్ను ఆపే క్రమంలో...
ఏపీకి 1,892 కోట్లు, తెలంగాణకు రూ.982 కోట్లు విడుదల
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 20, సోమవారం నాడు దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038...
ఇమ్మిగ్రేషన్ పై డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికాలో కోవిడ్-19 (కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం దిశగా అడుగులేశారు....
లాక్డౌన్ లో రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల వాహనాల సీజ్ – డీజీపీ మహేందర్ రెడ్డి
రాష్ట్రంలో మే 7వ తేదీ వరకు అమలులో ఉండే లాక్ డౌన్ ను వివిధ శాఖల సమన్వయంతో మరింత పకడ్బందిగా అమలు చేయనున్నట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 20,...
కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే తో మాట్లాడిన ఈటల రాజేందర్
కేంద్ర వైద్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే తో ఏప్రిల్ 20, సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా...














































