ప్రధాని మోదీతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్...
మార్చ్ లోనే ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను మార్చ్ 2, సోమవారం నాడు హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుకు...
క్రేన్ ప్రమాద ఘటనపై పోలీసుల ఎదుట హాజరైన కమల్ హాసన్
శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు కమల్హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు-2 సినిమా సెట్స్లో ఫిబ్రవరి 19న జరిగిన ఘోర ప్రమాదంలో కృష్ణ (అసిస్టెంట్ డైరెక్టర్), చంద్రన్ (ఆర్ట్ అసిస్టెంట్), మధు (ప్రొడక్షన్ అసిస్టెంట్)...
సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోడీ మార్చ్ 2, సోమవారం నాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకున్న అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఆదివారం నుంచి ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్,...
హైదరాబాద్లో ‘మొబైల్ అన్నపూర్ణ’ భోజన పథకం ప్రారంభం
హైదరాబాద్ నగరంలో రూ.5కే అన్నపూర్ణ భోజనం పథకం ప్రారంభించి మార్చ్ 2, సోమవారం నాటికీ ఆరేళ్లు పూర్తైన సందర్భంగా అమీర్పేటలో ఆరేళ్ల వేడుకలను ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు రాష్ట్ర పశుసంవర్థక, ఫిషరిస్,...
భారత్తో వన్డే సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు ఎంపిక
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15న...
కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం – ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఉన్నతాధికారులు, పలు ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్చ్ 2, సోమవారం సాయంత్రం అత్యవసర...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్ ‘ ఫస్ట్ లుక్ విడుదల
జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హిందీ, తమిళ్ భాషల్లో ఘనవిజయం సాధించిన పింక్ చిత్రం రీమేక్ తెలుగులో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ కు...
తెలంగాణ, ఢిల్లీలలో కరోనా కేసులు నమోదు
చైనా దేశాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కోవిడ్-2019 (కరోనా వైరస్) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ భారత్లోనూ వెలుగు చూసింది. కరోనా వైరస్ లక్షణాలతో దేశంలో...
సినిమా కథల్లో క్రైసిస్ ప్రాధాన్యత ఏంటి?
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...














































