సెట్విన్ కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన – మంత్రి శ్రీనివాస్గౌడ్
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మార్చ్ 4, బుధవారం నాడు సెట్విన్ సంస్థ నూతనంగా రూపొందించిన కోర్సుల బ్రోచర్ ను తన అధికార నివాసంలో...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మార్చ్ 4, బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి వివిధ కీలక అంశాలపై...
భారత్ లో 28 కరోనా కేసులు నమోదు – కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్
దేశంలో ఇప్పటివరకు మొత్తం 28మందికి కోవిడ్-19(కరోనా వైరస్) సోకినట్లు మార్చ్ 4, బుధవారం నాడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. భారత పర్యటనకు వచ్చిన 15 మంది ఇటలీ దేశీయులకు కరోనా...
కరోనా ఎఫెక్ట్ తో మహేంద్రహిల్స్లోని స్కూళ్లకు సెలవులు
తెలంగాణ రాష్ట్రంలో మొదటి కోవిడ్-19 (కరోనా కేసు) నమోదయినా సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని మహేంద్రహిల్స్ కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే 24 సంవత్సరాల యువకుడికి కరోనా వైరస్ ఉన్నట్లు...
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఇంటర్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు (మార్చ్ 4, 2020) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇక...
ఎన్పీఆర్పై ట్వీట్ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చ్ 3, మంగళవారం నాడు ఎన్పీఆర్ అంశంపై తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి కీలక ట్వీట్ చేశారు. " జాతీయ పౌర పట్టిక(ఎన్పీఆర్)లో ప్రతిపాదించిన...
ఐపీఎల్ పై కరోనా ఎఫెక్ట్? … స్పందించిన గంగూలీ
చైనా దేశాన్ని ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వణికిస్తున్న కోవిడ్-2019 (కరోనా వైరస్) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదవ్వడంతో, వైరస్...
లోక్సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల పై చర్చ జరపాలని...
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం సమన్వయ సమావేశం నిర్వహించింది. వైద్య, ఆరోగ్య, పురపాలక,...
ఆపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చరిత్ర
బిజినెస్ మాగ్నెట్, ఇండస్ట్రియల్ డిజైనర్, ఇన్వెస్టర్ మరియు మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ సక్సెస్ స్టోరీ గురించి స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు....














































