రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 25, మంగళవారం నాడు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. 2020 ఏప్రిల్లో 17 రాష్ట్రాలకు చెందిన 55 మంది సభ్యుల...
తాజ్మహల్ను సందర్శించిన డోనాల్డ్ ట్రంప్ దంపతులు
అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగ్రాకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి...
జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలు నియామకం
జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 24, సోమవారం నాడు నియమించారు. ఈ కమిటీలు స్థానిక బీజేపీ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, ఉభయపార్టీలు నిర్ణయించిన కార్యక్రమాల...
సంగారెడ్డిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చ్ 4 వరకు 10 రోజుల పాటుగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి...
‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న డోనాల్డ్ ట్రంప్, మోదీ
అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేడియానికి విచ్చేసిన లక్షలమంది ప్రజలకు...
తిరుమల కొండపైకి లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు
ఫిబ్రవరి 24, ఆదివారం నాడు తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి గెస్ట్ హౌస్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ...
‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఇప్పటికే అమ్మఒడి, నాడు-నేడు పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘జగనన్న వసతి దీవెన’ పేరుతో మరో...
భారత్ చేరుకున్న డోనాల్డ్ ట్రంప్, ఘనస్వాగతం పలికిన ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 24, సోమవారం ఉదయం 11:40 గంటలకు భారత్ చేరుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో గల సర్దార్ వల్లభాయ్...
త్వరలో నూతన జీహెచ్ఎంసీ చట్టం- పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఫిబ్రవరి 22, శనివారం నాడు జీహెచ్ఎంసీ అధికారులతో ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్...
తొలి టెస్టులో భారత్ పై న్యూజిలాండ్ ఘనవిజయం
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ స్టేడియంలో భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలిటెస్టులో న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం...














































