టీటీడీ పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 28, శనివారం నాడు టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక...
వివిధ రకాల డిజైన్ లతో నైల్ ఆర్ట్ చేసుకోవడం ఎలా?
‘కూల్ కిడ్స్’ ఛానెల్లో కొత్త కొత్త అలంకరణ వస్తువులు, నైల్ ఆర్ట్, బొమ్మలు మనకు మనమే ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో నైల్ ఆర్ట్ కు సంబందించి సులభమైన పద్ధతులను...
విశాఖలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన నేపథ్యంలో విశాఖ పట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటిస్తారని భావిస్తున్న తరుణంలో విశాఖపట్నం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు...
బద్దకం పోవాలంటే పాటించాల్సిన సూత్రాలు
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో...
కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావదినోత్సవం – జెండా ఎగరేసిన సోనియా గాంధీ
135వ ఆవిర్భావదినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారంనాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్ లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ...
నేతన్న నేస్తం దరఖాస్తు గడువు జనవరి 20 వరకు పెంపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21 నాడు అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న...
గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 'సేవ్ నేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్' పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు తలపెట్టిన తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. గాంధీభవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ...
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివి – అసదుద్దీన్ ఓవైసీ
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, పౌరసత్వసవరణ చట్టం(సీఏఏ) లకు వ్యతిరేకంగా యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, శుక్రవారం సాయంత్రం నిజామాబాద్లోని ఖిల్లా ఈద్గా వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. ఈ...
ఏపీ సీఎం జగన్తో సురేశ్ ప్రభు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని డిసెంబర్ 27, శుక్రవారం నాడు కేంద్ర మాజీ మంత్రి సురేష్ప్రభు కలిశారు. విజయవాడకు వచ్చిన సురేశ్ ప్రభు దంపతులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను...
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి గవర్నర్ ఆమోదం
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేలా ‘ఏపీ ఆర్టీసీ చట్టం-2019’ బిల్లును ఇటీవల జరిగిన శీతాకాలసమావేశాల్లో అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ...
















































