దాడి కేసులో అరెస్టైన రాజధాని రైతులకు బెయిల్ మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మీడియా ప్రతినిధులపై దాడి కేసులో అరెస్టయిన ఆరుగురు రైతులకు బెయిల్ మంజూరైంది. మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి వీవీఎస్వీ లక్ష్మి ఆరుగురు రైతులకు ఒక్కొక్కరికి 10...
రేపు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిసెంబర్ 31, మంగళవారం నాడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజధానితో సహా...
విశాఖ మెట్రో ఫైనాన్సియల్ బిడ్ రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రో ఫైనాన్షియల్ బిడ్ను రద్దు చేస్తూ డిసెంబర్ 30, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం...
డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్, మంత్రిగా ఆదిత్య థాకరే ప్రమాణం
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. అయితే మొదటగా ఆరుగురు మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 30, సోమవారం...
‘Aashiqyan’ వెబ్ సిరీస్ సీజన్-1
హైదరాబాద్ యూట్యూబ్ ఛానెల్లో లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే 'Aashiqyan' వెబ్ సిరీస్ ను అందిస్తున్నారు. తవ్సీఫ్ ఎ.క్వాజీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో లాలాగా అబ్దుల్ రజాక్ మరియు గులాబోగా...
ఏపీలో ఎంసెట్,ఐసెట్,ఈసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడులైంది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్ మరియు వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ డిసెంబర్ 30, సోమవారం...
వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వేములవాడ చేరుకొన్న సీఎం కేసీఆర్ శ్రీరాజరాజేశ్వరిస్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వేములవాడకు...
ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ ను నియమిస్తూ డిసెంబర్ 30, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే...
రాజధానిపై నివేదికల పరిశీలనకు హైపవర్ కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు హైపవర్ కమిటీని నియమించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన...
ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ గెలుచుకున్న కోనేరు హంపి
భారత నంబర్వన్ మహిళా చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి తన కెరీర్లోనే అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 28, శనివారం నాడు ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్...















































