బాక్సర్ సుమీత్ సాంగ్వాన్పై ఏడాదిపాటు నిషేదం
భారత బాక్సర్ సుమీత్ సాంగ్వాన్పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డిసెంబర్ 26, గురువారం నాడు ఏడాదిపాటు నిషేధాన్ని విధించింది. డోపింగ్ పరీక్షలో విఫలమైనందువలన నిషేధాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నామని నాడా...
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్హోం కార్యక్రమం ప్రారంభం
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20న హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్నారు. డిసెంబర్ 28, శనివారం మధ్యాహ్నం 3:15...
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసంతో ఉన్నాం – కేటీఆర్
తెలంగాణ భవన్లో డిసెంబర్ 27, శుక్రవారం నాడు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు,...
‘Old Fashioned Cocktail Recipe’ తయారు చేసే విధానం
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. రుచికరమైన ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారాన్ని తెలియజేస్తున్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్, చైనీస్, ఇటాలియన్, స్పానిష్,...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, రాజధానిపై హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 27, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని...
రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 28, శనివారం నాడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.1,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు...
2020 సంవత్సరానికి బ్యాంక్ సెలవులు ప్రకటించిన ఆర్బీఐ
2020 సంవత్సరానికి గానూ బ్యాంక్ సెలవులును ఆర్బీఐ ప్రకటించింది. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధుల్లోని బ్యాంకుల సెలవుల వివరాలను అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. 2020లో బ్యాంకులకు...
రాజధాని అమరావతిలోనే ఉంచాలంటూ కన్నా మౌన దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిసెంబర్ 27, శుక్రవారం నాడు రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని నరేంద్ర మోదీ...
డిసెంబర్ 30న జనసేన విస్తృతస్థాయి సమావేశం
జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో డిసెంబర్ 30వ తేదీన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు డిసెంబర్ 26, గురువారం నాడు ఒక...
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం, రాజధానిపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 27, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని...
















































