చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో పలువురి అరెస్టులు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 36 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను మరింతగా ఉధృతం చేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, విపక్ష...
అయోధ్య పై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు: వివాదాస్పద స్థలం హిందువులదే
యావత్ భారతదేశం ఏంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అయోధ్య లోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నవంబర్ 9, శనివారం నాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు...
అయోధ్య కేసు – జడ్జిమెంట్ డే లైవ్ అప్ డేట్స్
యావత్ భారతదేశం ఏంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య లోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్...
90 ML తెలుగు మూవీ – ‘నాతో నువ్వుంటే చాలు, కోరుకోను ఇంకేం వరాలు’ సాంగ్ లిరికల్ వీడియో
ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా, నేహా సోలంకీ హీరోయిన్ గా నటించిన చిత్రం ’90 ML’. ఈ రోజు ఈ చిత్రంలోని ‘నాతో నువ్వుంటే చాలు, కోరుకోను ఇంకేం వరాలు’ సాంగ్...
సీఎం వైఎస్ జగన్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీలో కీలక నిర్ణయాలు
నవంబర్ 8, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి చమురు కంపెనీల...
రేపే ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్బండ్, అనుమతి నిరాకరించిన పోలీసులు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 35 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను మరింతగా ఉధృతం చేసే దిశగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ...
గవర్నర్ తమిళిసై ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నవంబర్ 8, శుక్రవారం నాడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం...
అయోధ్య కేసు తీర్పు: రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు
అయోధ్య ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ భూవివాదం కేసులో మరి కొద్దీ రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య...
చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం
భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా నవంబర్ 14, గురువారం నాడు ఇసుక కొరతపై ఒక రోజు దీక్ష చేపట్టాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు...
ఆర్టీసీ ప్రైవేటీకరణ అనుమతిపై విచారణ వాయిదా
తెలంగాణ ఆర్టీసీలో 5,100 రూట్లలో ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు విశ్వేశ్వర్ రావు...














































