కాచిగూడలో ఆగిఉన్న ఎక్స్ప్రెస్ను ఢీకొన్న ఎంఎంటీఎస్ రైలు
హైదరాబాద్ లోని కాచిగూడ నింబోలి అడ్డలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మలక్ పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్ రైలు కాచిగూడ స్టేషన్ లో ఆగి ఉన్న కర్నూలు-హైదరాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్...
మూడో టీ20లో భారత్ విజయం, 2-1 తో సిరీస్ కైవసం
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నవంబర్ 10, ఆదివారం నాడు నాగపూర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. టీ20...
డిసెంబర్ మొదటివారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ మొదటివారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు సమావేశాలు నిర్వహించే తేదీలను రెండురోజుల్లోగా ఖరారు చేసే అవకాశమున్నట్టు సమాచారం. గత జూన్ లో...
నవంబర్ 12న విజయవాడలో ఇసుక మార్చ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 12, మంగళవారం నాడు విజయవాడలో ఇసుక మార్చ్ నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ...
యండమూరితో పట్టాభిరామ్…
పట్టాభి రామబాణం పేరుతో శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ తన ఛానెల్ లో అందిస్తున్న ఎపిసోడ్స్ సంఖ్య 175 కు చేరింది. అలాగే యండమూరి అంతర్ముఖం పేరుతో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ అందిస్తున్న...
కర్తార్పూర్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 9, శనివారం నాడు కర్తార్పూర్ కారిడార్ ను ప్రారంభించారు. దీనితో 550 మంది భారత యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కర్తార్పూర్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారా...
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 9, శనివారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే అంశంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు....
ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తతగా మారిన సకల జనుల సామూహిక దీక్ష
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ట్యాంక్ బండ్ పై చేపట్టిన సకలజనుల సామూహిక దీక్ష ఉద్రిక్తంగా మారింది. ట్యాంక్బండ్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ఆర్టీసీ కార్మికులును అడ్డుకునేందుకు...
అయోధ్య తీర్పుపై ప్రముఖుల స్పందన
గౌరవనీయమైన సుప్రీంకోర్టు అయోధ్య సమస్యపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఎవరికీ విజయం లేదా ఓటమిగా చూడకూడదు. రామ్ భక్తి అయినా, రహీం భక్తి అయినా, భారత దేశ భక్తి స్ఫూర్తిని మనం...
గురుద్వారాను సందర్శించి ప్రార్ధనలు చేసిన మోదీ
నవంబర్ 9, శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని సుల్తాన్పూర్ లోథిలో ఉన్న బేర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో భాగంగా,...















































