సెప్టెంబర్ 5 వరకు సీబీఐ కస్టడీలో చిదంబరం
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి సీబీఐ విచారణ ఎదురుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సెప్టెంబర్ 5 వరకు కస్టడీని కొనసాగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ...
మళ్ళీ విధుల్లోకి చేరి మిగ్-21 నడిపిన అభినందన్
ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ దాడులలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి, ఇటీవలే వీర్ చక్ర అవార్డు గెలుచుకున్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మళ్ళీ విధుల్లోకి చేరారు. ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్...
వైఎస్ వివేకా హత్యకేసులో అనుమానితుడు ఆత్మహత్య
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో మరో అంశం చోటు చేసుకుంది. ఎన్నికలకు కొన్ని రోజులు ముందు జరిగి, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో పోలీసులు లోతైన...
వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 2 సోమవారం నాడు విజయవాడ నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గతంలో...
సెప్టెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ కార్యదర్శి బడ్జెట్ సమావేశాలపై ఆదివారం నాడు నోటిఫికేషన్ జారీ చేసారు. సమావేశాలు ప్రారంభమయిన రోజునే...
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్ నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను బదిలీ చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్...
2-0 తో టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న భారత్
కెప్టెన్ గా 28 టెస్టు విజయాలు సాధించి ధోని రికార్డ్ అధిగమించిన విరాట్ కోహ్లీ
టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారత్ బౌలర్ గా బుమ్రా రికార్డ్
తోలి శతకం సాధించిన...
సెప్టెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 4న జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించినా ప్రతిపాదనలను...
జిల్లాల వారీగా పర్యటనలు చేయనున్న చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇకనుంచి జిల్లాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత డీలా పడిన స్థానిక నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపి,...
సీఎం కేసీఆర్ కు కొత్త సచివాలయ నివేదిక అందజేత
కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రభుత్వం చేత ఏర్పటైన మంత్రివర్గ ఉపసంఘం ఆగస్టు 29, గురువారం నాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రగతిభవన్ లో కలిసి నివేదిక సమర్పించింది. అంతక ముందు కొత్త...















































