ఇసుక కొరతపై టీడీపీ నిరసన కార్యక్రమాలు
రాష్ట్రంలో ఇసుక కొరతపై ఆగస్టు 30న రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ చేపట్టే నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. వైసీపీ...
దక్షిణాఫ్రికాతో టి-20 సిరీస్ కు భారత జట్టు ఖరారు
సెప్టెంబర్ నెలలో దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచుల టి-20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గురువారం...
సాహో మూవీ రివ్యూ
బాహుబలి సీరీస్ అద్భుతమైన విజయం తరువాత, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్ఠాత్మకమైన చిత్రం ' సాహో '. బాహుబలితో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఈ చిత్రం కోసం...
వచ్చే ఏడాది నుంచి వైఎస్సార్ చేయూత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. గురుకుల పాఠశాలలు, వాటికీ సంబంధించిన...
సూళ్లూరుపేటలో భారీ థియేటర్ ప్రారంభించిన రామ్ చరణ్
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట దగ్గరలో పిండిపాళెం వద్ద ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ రూ.40 కోట్ల రూపాయలతో భారీ థియేటర్ ను నిర్మించారు. ప్రపంచంలో మూడో అతి...
పాక్ ను హెచ్చరించిన రాజ్నాథ్ సింగ్
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కశ్మీర్ పై పాకిస్తాన్ అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. గురువారం నాడు రాజ్నాథ్ సింగ్ లద్దాఖ్ ను సందర్శించారు. లద్దాఖ్ లోని లేహ్ లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్...
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పనులను పరిశీలిస్తున్నారు. ఉదయం 9...
రాజధానిపై సీఎం జగన్ మౌనం వీడాలి
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మంత్రులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యల వలన రాష్ట్ర ప్రజల్లో అయోమయం నెలకుందని...
పీవీ సింధును అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రపంచ మహిళల బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలవడం ద్వారా పీవీ సింధు దేశానికే గర్వకారణంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. సింధు భవిష్యత్తులో ఇంకా అనేక టోర్నమెంట్లలో పాల్గొనాలని, ఒలంపిక్స్...
క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన అజంతా మెండిస్
శ్రీలంక స్పిన్ బౌలర్ అజంతా మెండిస్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మిస్టరీ స్పిన్నర్ గా పేరుగాంచిన అజంతా మెండిస్ క్యారమ్ బంతులతో బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెట్టేవాడు. శ్రీలంక తరుపున...















































