గాంధీభవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణలో లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ...
వెస్టిండీస్ పై వన్డే సిరీస్ గెల్చిన భారత్
వెస్టిండీస్ తో జరిగిన మూడవ వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలు సాధించడంతో భారత్ మూడు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షము...
గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా చేసారు. నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటకి చేరుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు జాతీయ...
జనసేన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండాకు...
జాతీయ జెండా ఎగురవేసిన సీఎం వై.ఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం సుందరంగా ముస్తాబు చేసిన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకొని...
ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోడీ
భారత దేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం తన నివాసం నుంచి బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాజ్ ఘాట్...
తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని, రాష్ట్రము రోగాల తెలంగాణా లాగా మారిందని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని భట్టి...
రెవిన్యూ శాఖపై సమీక్ష జరిపిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఉగాది నాటికీ సంతృప్తికర స్థాయిలో...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల నిర్వహణకు 109 రోజుల గడువు తీసుకుని, ఇప్పుడు గడువు ఎందుకు తగ్గిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణకు...
తెలంగాణాలో కొత్త విమానాశ్రయాలు?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రయాణికుల అవసరాల దృష్ట్యా వరంగల్, కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కొత్తగా విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం...
















































