ఎపిసోడ్ 24( ఆగస్టు 13) హైలైట్స్: నేనే రాజు-నేనే మంత్రి కెప్టెన్సీ టాస్క్ , ఇంటి సభ్యుల యాక్షన్...
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
అభినందన్ వర్థమాన్ కు వీర్చక్ర పురస్కారం
పుల్వామా దాడి అనంతరం, భారత్ పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్స్ లో భాగంగా పరాయి దేశంలో శత్రువులు చేతికి చిక్కినా కూడ అత్యంత ధైర్య సాహసాలు చూపించిన వింగ్ కమాండర్ అభినందన్...
ఆగస్టు 15 నుంచి ఏపీలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 13, మంగళవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గ్రామ వాలంటీర్ల బాధ్యతలు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల...
వెస్టిండీస్ తో భారత్ చివరి వన్డే నేడే
వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత జట్టు నేడు చివరిదైన మూడవ వన్డే ఆడనుంది. మొదటి వన్డే వర్షము వలన రద్దు అవగా, రెండో వన్డేలో గెలిచి భారత్ 1-0...
కేటీఆర్ వ్యాఖ్యలు తప్పుపట్టిన బండారు దత్తాత్రేయ
తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ మంగళవారం నాడు పలు అంశాల గురించి మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయవాదాన్ని మతవాదంతో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి...
రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన మన్మోహన్ సింగ్
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆగస్టు 13, మంగళవారం నాడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు జరగనున్న ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. జైపూర్ లో నామినేషన్ దాఖలు చేసే సమయంలో...
రాపాక వరప్రసాద్ అరెస్ట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి చేయడంతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం...
కాపు రిజర్వేషన్స్ పై మోడీకి లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం
కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్స్ పై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ లో 2017లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి కేంద్రం...
ఎపిసోడ్ 23( ఆగస్టు 12) హైలైట్స్: నామినేషన్ పక్రియ, రోహిణి-శివజ్యోతిలకు బిగ్ బాస్ షాక్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై కేసు నమోదు
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి చేయడంతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం...
















































