రాయలసీమ రతనాల సీమగా మారడానికి సహకరిస్తా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు లోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో నగరి పట్టణంలో ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు....
భారతజట్టు కోచ్ రేసులో ఆరుగురు
భారత జట్టు కొత్త కోచ్ నియామకం కొరకు స్వీకరించిన దరఖాస్తులను బీసీసీఐ ఏర్పాటు చేసిన క్రికెట్ సలహా కమిటీ పరిశీలించింది. కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామితో కూడిన క్రికెట్ సలహా...
వై.ఎస్ జగన్ పాదయాత్రపై రాసిన జయహో పుస్తకావిష్కరణ
ప్రజాసంకల్పయాత్ర పై సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి రాసిన ' జయహో ' పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆగస్టు 12, సోమవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు...
ఎమ్మెల్యే కోటంరెడ్డి పై కేసు నమోదు
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసారు. ఆగస్టు 11, ఆదివారం రాత్రి జమీన్ రైతు వారపత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ పై...
కాంచీపురం వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు లోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి...
సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలు
రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, సెప్టెంబర్ 5 నుంచి భారతదేశ వ్యాప్తంగా జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తునట్టు...
ఎపిసోడ్ 21 (ఆగస్టు 10), ఎపిసోడ్ 22 (ఆగస్టు 11) హైలైట్స్: తమన్నా సింహాద్రి ఎలిమినేషన్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అధికార వైసీపీ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా...
తెరుచుకున్న శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ లకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీస్థాయిలో వరద నీరు వస్తుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో...
వెస్టిండీస్ తో రెండో వన్డేలో భారత్ విజయం
వన్డేల్లో 42వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ
వన్డే క్రికెట్లో వెస్టిండీస్ తరఫున బ్రియాన్ లారాను(10,348) అధిగమించి, అత్యథిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్(10,353) రికార్డు
ఆగస్టు 11, ఆదివారం నాడు...
















































