తెలంగాణాలో వన్ నేషన్-వన్ రేషన్
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వన్ నేషన్-వన్ రేషన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టి, అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలనీ చెప్పింది, పూర్తిస్థాయిలో అమలుకు జూన్ 1 2020 నుంచి సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు...
66వ జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలు
66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. జ్యూరీ సభ్యులు ముందుగా విజేతల జాబితాను కేంద్రం, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు...
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్
పెద్దపల్లి మాజీ ఎంపీ జి. వివేక్ ఆగస్టు 9, శుక్రవారం నాడు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరారు. చేరికకు ముందు తెలంగాణ...
బందరు పోర్టు ఒప్పందం రద్దు చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పనుల నుండి నవయుగ కంపెనీను తొలిగిస్తూ నిర్ణయం తీసుకున్నాక, ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం(బందరు) పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం...
ఎపిసోడ్ 19( ఆగస్టు 8) హైలైట్స్: శ్రీముఖి నామినేషన్, అలీరేజా-పునర్నవి సీక్రెట్ టాస్క్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం పలికిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 9, శుక్రవారం నాడు విజయవాడలో జరుగుతున్న పెట్టుబడుల అవగాహనా సదస్సులో ఉపన్యాసం చేసారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో నిర్వహించిన ఈ...
జమ్మూ కశ్మీర్ పై జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 8, గురువారంరాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం లాంటి చరిత్రాత్మకమైన...
రద్దయిన భారత్, వెస్టిండీస్ తోలి వన్డే
భారత్, వెస్టిండీస్ మధ్య ప్రావిడెన్స్ వేదికగా మొదలైన తోలి వన్డే వర్షం కారణంగా పూర్తిగా జరగకుండానే రద్దయింది. మ్యాచ్ ప్రారంభం కాకముందే భారీ వర్షం కురవడంతో ఔట్ ఫీల్డ్ సరిగా లేకపోవడం వలన...
సచివాలయం తరలింపు ప్రారంభం
తెలంగాణ సచివాలయ తరలింపు పక్రియ బుధవారం ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ కార్యాలయాలను త్వరగా తరలించే ఏర్పాట్లు చేయాలనీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషిని ఆదేశించారు. ముందుగా రోడ్లు, భవనాలు...
పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగుంచుకుని గురువారం మధ్యాహ్నం...















































