ఏపీలో నేడే తోలి కియా కారు విడుదల
అనంతపురంలోని పెనుగొండలో ఏర్పాటైన కియా మోటార్స్ సంస్థ ఈ రోజు తన తోలి కారును విడుదల చేస్తుంది. కియా మోటార్స్ మార్కెట్ లోకి 'సెల్టోస్' అనే కొత్త కారును ప్రవేశపెడుతుంది. 2017లో అప్పటి...
వరంగల్ చిన్నారి కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
జూన్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదినెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు సంచలనం సృష్టించింది. వరంగల్ లో జరిగిన ఈ సంఘటనపై జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిది నెలల...
ఎపిసోడ్ 18( ఆగస్టు 7) హైలైట్స్: అలీరేజా- హిమజ మధ్య పెద్ద గొడవ, రవికృష్ణకు గాయం
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
పాక్ ని దూకుడు తగ్గించుకోమన్న అమెరికా
భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో పాకిస్తాన్ చూపిస్తున్న అత్యుత్సహంపై అమెరికా స్పందించింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర...
పోలవరంపై కేంద్రం షోకాజ్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించి, కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదు అనే దానిపై...
భారత క్రికెట్ ను దేవుడే రక్షించాలి
భారతజట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు. తన సహచర ఆటగాడు, ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా పనిచేస్తున్న రాహుల్ ద్రావిడ్ కు...
నన్నపనేని రాజకుమారి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు అందజేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో...
జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. పార్టీ ఓటమిపై స్పందిస్తూ...
ఆగస్ట్ 8న సీఎం జగన్ పులివెందుల పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న కడప జిల్లాలోని తన నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించనున్నారు. కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్, ముఖ్యమంత్రి జగన్ ఒక రోజు కడప జిల్లా...
సంక్షేమపథకాల అమలులో తెలంగాణదే మొదటిస్థానం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 6న కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా, మేడిగడ్డ, సుందిళ్ల, మరియు ఎల్లంపల్లి బ్యారేజ్ లను పరిశీలించారు. తరువాత ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు...














































