మెట్రో రైలు ప్రమాద వార్తలన్నీ అవాస్తవం
ఈ రోజు హైదరాబాద్ మెట్రో రైలుకు ప్రమాదం అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు ఒక ట్రాక్ బదులు మరో...
ఆంధ్రప్రదేశ్ లో1,28,589 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నాడు గ్రామా సచివాలయాలు, వార్డు సచివాలయాలకు విడివిడిగా నోటిఫికేషన్స్ విడుదల చేసింది. సచివాలయాలకు సంబంధించి అన్ని విభాగాలకు మొత్తం 1,28,589 పోస్టుల నియామకాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా గ్రామసచివాలయాల్లో 13...
పురపాలక ఎన్నికలలో తెరాస జెండా ఎగరాలి
జూలై 26 న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు నివేదికలను సమీక్షించారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన సంబంధిత ఇంచార్జ్...
ఎపిసోడ్ 6 (జూలై26) హైలైట్స్: కళాకారులం స్కిట్, వరుణ్ సందేశ్-మహేష్ విట్టా గొడవ కొనసాగింపు
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
అసోంలో వరదలు,ముంబయిలో భారీ వర్షాలు
గత మూడురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో అసోంలో పరిస్థితి ప్రమాదస్థాయికి చేరుకుంది. నదులు, వాగులు, చెరువులు పొంగిపోవడంతో లోతట్టులో ఉన్న ప్రాంతాలు, గ్రామాలు మునిగిపోతున్నాయి. ఇప్పటికే అసోంలో వరదల వలన మృతి చెందిన వారి...
వన్డే క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన లసిత్ మలింగ
శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.యార్కర్లు, వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి జట్టు సభ్యులను ముప్పు తిప్పలు పెట్టె మలింగ 2011 లోనే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు...
జనసేన పొలిట్ బ్యూరో నియామకం
2019 ఎన్నికలలో పరాజయం తరువాత, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పలుమార్లు పార్టీని బలోపేతం చేయడంపై నాయకులతో చర్చలు జరిపారు. పార్టీని రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు, తగిన నిర్ణయాలు...
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప
కర్ణాటకలో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కర్ణాటక రాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసారు. కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాళా,...
ఉపాధ్యాయుల ఖాళీలపై రెండు తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ఈ రోజు సుప్రీం కోర్టు హెచ్చరిక జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాలకు ఆదేశాలు...
ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఎదురుచుపులకు తెరపడింది. ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించింది. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు...
















































