సభ్యత్వ నమోదు పై సమీక్ష జరిపిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూలై 26న, తెలంగాణ భవన్లో పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జిలతో సమావేశం అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జరిగిన పార్టీ సభ్యత్వ...
కార్గిల్ విజయ్ దివాస్ రోజున మొక్కలు నాటిన ఏపీ గవర్నర్
భారత్,పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి నేటితో రెండు దశాబ్ధాలు అవుతుంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో, కార్గిల్ సెక్టార్ లో 1999 సంవత్సరంలో మే 3 తేదీ నుండి, జూలై 26 వరకు...
ఎపిసోడ్ 5 (జూలై25) హైలైట్స్: వరుణ్ సందేశ్ Vs మహేష్ విట్టా
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన, శ్రుతి రామచంద్రన్, సుహాస్
డైరెక్టర్: భరత్ కమ్మ
నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్, బిగ్బెన్ సినిమా
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రాఫర్: సుజిత్ సారంగ్
మైత్రి మూవీ మేకర్స్, బిగ్బెన్ సినిమా నిర్మాణంలో, భరత్...
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం,గవర్నర్ ని కలిసిన యడ్యూరప్ప
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో విఫలం అయిన తరువాత ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేసారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కుమారస్వామి ని గవర్నర్ వాజుభాయ్...
కశ్మీర్ లో డ్యూటీ చేయనున్న ధోని
ప్రపంచకప్ లో పరాజయం తరువాత భారత క్రికెట్ జట్టు ఆగస్ట్ 3 నుంచి వెస్టిండీస్ జట్టుతో క్రికెట్ ఆడనుంది. ప్రపంచకప్ తరువాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అని పరిశీలకులు భావించారు,అయితే అంతర్జాతీయ క్రికెట్...
విద్యుత్ సంస్థలకు హైకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష నిర్వహించాలని గతనెలలో ఉన్నత స్థాయి కమిటీ ని నియమించింది. ఈ సమీక్ష పై ప్రభుత్వం ఒక జీవో కూడ...
ఏపీ అసెంబ్లీలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు సభ మొదలైన తరువాత, ఓటుకు నోటు, మద్యపాన నిషేధం,ఇతర అంశాలు సభలో చర్చకు వచ్చాయి.చర్చ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనలు...
తెలంగాణ సచివాలయ ముట్టడి, నాయకుల అరెస్ట్
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో, తెలంగాణ విపక్ష పార్టీలు పాత భవనాలే ఉంచాలని కొత్తవి అవసరం లేదని పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామిక తెలంగాణ వేదిక పేరుతో...
మద్యపాన నిషేధంపై జగన్ మాట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మద్యపాన నిషేధం పై స్పందించారు. అధికారంలోకి వచ్చిన కొద్దీ రోజుల్లోనే మద్యపాన నిషేధం అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా...















































