పార్టీల తొలి ప్రాధాన్యం వారికే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఇటు అధికార పార్టీకి, అటు తెలుగుదేశానికి జీవన్మరణ సమస్యగా మారింది. మరోసారి ఎవరు అధికారంలోకి వచ్చినా అవతలివారికి ఇబ్బందులు తప్పవనే దిశగా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయి. ఈ...
ఏడుగురి చందాలు వెనక్కి పంపిన జనసేన అధినేత
జనసేన పేరుతో చెక్లు ఇచ్చి పార్టీలో చేరి హడావుడి చేస్తున్న కొంతమంది నేతల పట్ల పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై రెండు తెలుగు రాష్ట్రాలలో హర్షం వ్యక్తమవుతోంది. ఇలా చెక్లు...
ఏపీ సీఎం ఫైనల్ చేసిన నేతలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలపై దృష్టి సారించారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేయడానికి వైసీపీ అధినేత జగన్ కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ముగ్గురి పేర్లను కూడా...
సోషల్ మీడియాలో పేలుతున్న కామెంట్లు
ఏపీలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అధికార పార్టీకి, విపక్షాలు మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం హీటెక్కిపోతోంది. తాజాగా అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీపై విరుచుకుపడ్డారు. తనని ఎదుర్కోలేక...
రామ్లల్లా ప్రాణప్రతిష్టపై పరుచూరి విశ్లేషణ
500 సంవత్సరాల భారతీయ కల నెరవేరింది. అయోధ్యలో బాలరామయ్య కొలువుదీరారు. పోయిన నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్లల్లా ప్రాణప్రతిష్ట మహాత్కార్యం అట్టహాసంగా జరిగింది. అయితే పరుచూరి పాఠాలు పేరుతో...
లక్ష మెజార్టీతో ఈసారి బండి సంజయ్ గెలుపు: సర్వే
తెలంగాణ బీజేపీలో దమ్మున్న నేత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చారు. అంతేకాకుండా అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపడంలో.. అక్రమాలు, అన్యాయాలపై పోరాటం చేయడంలో...
టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు ఫైనల్?
వైసీపీ మాంచి దూకుడు మీదుంది. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. విడతల వారీగా తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించుతోంది. ఇటు తెలుగుదేశం-జనసేన కూటమి కూడా దూకుడు పెంచేసింది. మొన్నటి వరకు కాస్త...
బీఆర్ఎస్కు బిగ్ షాక్..
లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది గులాబీ పార్టీ. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ.. మెజార్టీ లోక్ సభ స్థానాలనైనా దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. తద్వారా ఢిల్లీలో చక్రం తిప్పొచ్చని పథకాలు రచిస్తోంది. ఇప్పటికే...
ఆ సమస్య వైసీపీకి అగ్ని పరీక్షగా మారనుందా?
దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. గంప గుత్తగా పెద్ద సంఖ్యలో సిట్టింగ్లను సైడ్ చేసేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రాజకీయ...
ఏపీ సర్కారు చర్చకు వెనకాడుతోందా? కావాలనే విపక్షం ఇబ్బంది పెడుతోందా?
"కేసీఆర్కు సూటిగా సవాల్ విసురుతున్నా.. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులు, జలాలపై చర్చ పెడదాం. ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. రెండు రోజులపాటు దీనిపై చర్చిద్దాం. చాలవంటే సమావేశాలను పొడిగిద్దాం. కేసీఆర్, కేటీఆర్, హరీశ్,...




































