ఖమ్మం కాంగ్రెస్మయం కావాల్సిందే..!
అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రస్తుత మంత్రులు.. నాటి కాంగ్రెస్ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ కు చేసిన చాలెంజ్లు గుర్తుండే ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం...
కూటమి అధికారంలోకి వస్తే.. మంత్రివర్గంలో బాలకృష్ణకు చోటు?
ఐదేళ్లుగా అధికారానికి దూరంగావున్న తెలుగు దేశం పార్టీ.. ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని పావులు కదుపుతోంది. జనసేనతో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. అటు సానుకూల పవనాలు కూడా జనసేన-టీడీపీ కూటమి వైపే వీస్తున్నాయి. ఏపీలో...
ఆ స్థానాల్లో ఆశావాహులకు టీడీపీ బిగ్ షాక్
ఏపీలో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఇప్పటికే వైసీపీ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. అటు జనసేన-టీడీపీ పార్టీలు కూడా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది....
ఇంద్రవెల్లిలో ఎన్నికల శంఖారావం పూరించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ కాంగ్రెస్ బరువు, బాధ్యతలను నెత్తిన పెట్టుకొని ముందుండి నడిపించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టి కాంగ్రెస్ను విజయతీరాలకు చేర్చారు. బలమైన బీఆర్ఎస్ పార్టీనే మట్టికరిపించి.. పదేళ్లుగా...
పులివెందుల నుంచే షర్మిల పోటీ?
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని రంగంలోకి దిగారు వైఎస్ షర్మిల. కొద్దిరోజులపాటు అప్పటి కేసీఆర్ సర్కార్పై పెద్ద యుద్ధమే చేశారు. తీరా ఎన్నికలొచ్చే సరికి సైలెంట్ అయిపోయారు. ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు....
షర్మిలకు అండగా ప్రచారానికి మంత్రి కొండా సురేఖ
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రంగంలోకి దిగిన వైఎస్ షర్మిల ..ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా వెళుతున్నారు. ఏపీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ నూతన జవసత్వాలు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు....
పొత్తు దిశగా కాంగ్రెస్-జై భారత్ పార్టీలు?
ఎన్నికలవేళ ఏపీలో ఎత్తులు, పొత్తులు, జంపింగ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఎలాగైనా వైసీపీని గద్దె దించేలా.. అధికారం...
పెద్దల సభలో ప్రియాంక అడుగుపెడతారా?
ఫిబ్రవరి 27న 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే హిమాచల్ ప్రదేశ్లో ఒకే ఒక్క రాజ్యసభ సీటుకు జరిగే ఎన్నిక పైనే అందరి చూపు ఇక్కడే పడింది. హిమాచల్...
రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ రెడీ.. ముగ్గురు పేర్లు పరిశీలన
రాజ్యసభ ఎన్నికల బరిలో తాము కూడా ఉన్నామని టీడీపీ చెబుతోంది. సరిపడా ఎమ్మెల్యేలు లేకపోయినా అనూహ్యంగా ఏదైనా జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు .ముఖ్యంగా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఆశలు...
వేరే దేశంలో ఉన్నవారు క్రిమినల్ కేసుల్లో కోర్టుకు హాజరుకాకుండా ఏం చేయొచ్చు?
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ఆకుల రమ్య అందరికీ సుపరిచితమే. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. పలు టీవీ ప్రోగ్రామ్స్లో కూడా కనిపిస్తుంటారు. అయితే లా అండ్ ఆర్డర్,...




































