వైసీపీకి దూరమవుతోన్న కాపు నేతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ కాపు సామాజికవర్గం చుట్టే తిరుగుతున్నాయి. ఏపీలో 23 శాతం మంది ఓటర్లు కాపులే. అందుకే కాపు సామాజిక ఓటు...
వైసీపీ మూడో జాబితా సంక్రాంతి తర్వాతేనా..?
పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చుతూ సంచలనానికి తెరలేపారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50కి మందికి పైగా సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ప్రజాబలం తగ్గినవారిని.. పనితనం బాగోలేని...
వాట్సాప్ లో ఈ ఆప్షన్ తెలుసా?
ఫ్రెండ్స్ తో లేదా ఫ్యామిలీ మెంబర్స్ తో బయట ఎక్కడైనా ఉన్నప్పుడు వాట్సాప్ లో చాటింగ్ చేయడానికి ఇబ్బంది పడతారు.ముఖ్యంగా పర్సనల్ చాట్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న వాళ్లు చూస్తారని భయపడతారు. ఇలాంటి...
ఆప్ఘాన్తో తొలి టీ20 ఫస్ట్ మ్యాచ్ కు విరాట్ దూరం..
జనవరి 11న అంటే ఈ రోజు నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ టీమ్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ మొహాలీలో ఈ రోజు జరగనుంది.అయితే ఈ...
‘హనుమాన్’పై తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ కెరీర్ మొదలు పెట్టి హీరోగా దూసుకెళ్తున్నారు తేజ సజ్జ. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్మకత్వం వహించిన ఈ సినిమా 12...
టికెట్ కోసం ప్రయత్నం చేస్తోంది వీరే..
మూడున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జవసత్వాలు కోల్పోయింది. ఎన్నిక ఏదైనా ఓటమి తప్పా.. గెలుపు రుచి చూడలేదు. దీంతో పార్టీ కేడర్ కూడా నిస్తేజంలో ఉండిపోయింది. అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం నగదు...
బీజేపీ బిగ్ ప్లాన్.. కేంద్ర కేబినెట్లోకి ఆ నేతలు
ఎర్రకోటపై కాషాయపు జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది భారతీయ జనతా పార్టీ. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి హ్యాట్రిక్ కొట్టాలని నరేంద్ర మోడీ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే...
దారి తప్పుతున్న దరఖాస్తులు?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తెచ్చిన అద్భుత కార్యక్రమం ప్రజాపాలన. ఏళ్ల తరబడి సంక్షేమ పథకాలకు నోచుకోని ఎంతో మంది పేదలకు ఇది వరంగా మారింది. అందుకే కార్యక్రమం ప్రారంభం...
చంద్రబాబుకు ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోన్న చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఊరట కల్పించింది. మూడు కేసుల్లో షరుతులతో కూడిన ముందస్తు...
వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఫైనల్
ఏపీలో ఎన్నికలవేడి భగ్గుమంటోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇదే...









































