ఆలీకి వైసీపీ ఎంపీ టికెట్ ఖాయమా..?
వైసీపీలో సీట్ల పంచాయితీ కాక రేపుతోంది. సీఎం జగన్ ఇంఛార్జ్ల మార్పు అంశం సంచలనంగా మారుతోంది. ఇప్పటికే 35 అసెంబ్లీ స్థానాల ఇంఛార్జ్లను.. 3 లోక్ సభ స్థానాల ఇంఛార్జ్లను జగన్ మార్చేశారు....
వైసీపీ విషప్రచారాన్ని నమ్మొద్దు.. కాపులకు పవన్ సూచన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కాపుల చుట్టు తిరుగుతున్నాయి. కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో అతిపెద్ద సామాజికవర్గం కాపులదే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 శాతం మంది కాపులు ఉన్నారు....
వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు మళ్లుతుందా..?
కాంగ్రెస్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన ప్రక్రియ ముగిసింది. ఎట్టకేలకు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తెలంగాణ ఎన్నికల కంటే ముందే విలీనం చేయాల్సి ఉండగా.. పలు కారణాల...
కాపు ఓట్లపై వైసీపీ ఫోకస్.. వివి వినాయక్ కోసం ప్రయత్నాలు
ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలని పరితపిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. 2019 ఎన్నికల్లో 152 స్థానాలు గెలుచుకున్న జగన్.. ఈసారి 175కు 175 స్థానాలు...
భారతీయ వంటకం ఎన్నో ప్లేసులో ఉంది?
కొంతమంది కూరగాయలు ఏమైనా సరే ఎంచకుండా తినేస్తారు. కానీ చాలామంది ఆ కూరగాయ తినను.. ఈ కూరగాయ తినను అంటూ కొన్ని వెజిటబుల్స్ పేరు చెబుతారు. ఒకవేళ ఇంట్లో ఆ కూర చేస్తే.....
కాంగ్రెస్లోకి షర్మిల.. భగ్గుమన్న కొడాలి నాని
వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. గురువారం తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ పార్టీలో చేరిపోయారు. అయితే షర్మిల వైసీపీలో చేరడంపై ఒక్కొక్కరుగా వైసీపీ...
ఆసియాలో అత్యంత సంపన్నుడిగా స్థానం
కొత్త ఏడాదిలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ధనవంతుల జాబితా విడుదలవగా..దానిలో అదానీ 12వ స్థానంలో నిలిచారు. ఆయన ఆదాయ నికర విలువ...
ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం.. 11న నోటిఫికేషన్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోతే.. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. ఇక త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ...
నాని వైసీపీలో చేరుతారా..? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా..?
ముందు నుంచి వస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలకు కూడా...
కేశినేని నానికి టికెట్ నిరాకరించిన టీడీపీ హైకమాండ్
అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంఛార్జ్ల మార్పు అంశం రాష్ట్రవ్యాప్తంగా కాక రేపుతోంది. 35 అసెంబ్లీ స్థానాలకు.. 3 పార్లమెంట్ స్థానాలకు...






































