జగన్కు షాక్.. వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ హైకమాండ్కు ఊహించని షాక్ తగిలింది. క్రికెటర్, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ తీర్థం పుచ్చుకొని కనీసం వారం...
ఎవరు 420?
కొత్త ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కూడా గడవక ముందే.. అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదాలు, తిట్ల దండకాలు 420 వరకూ వెళ్లిపోయాయి. ఇంకా పాలన పూర్తి స్థాయిలో మొదలు కాకుండానే, సంక్షేమ...
ఏకంగా 100 అడుగులు వెనక్కి వెళ్లిన సముద్రం..
విశాఖపట్టణంలోని సముద్రం ఉన్నట్టుండి.. వెనక్కి వెళ్తుండటంతో విశాఖ వాసులను ఆందోళనకు గురవుతున్నారు. జపాన్లో భూకంపం ప్రభావమో, లేక అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ పరిస్థితుల ప్రభావమో కారణం ఏదయినా గానీ, విశాఖపట్నంలో...
రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టాస్క్ ఏంటి?
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో..దూకుడు పెంచిన కాంగ్రెస్ .. ఎక్కువ స్థానాలను దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది.తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి..ప్రతీ విషయంలోనూ...
బెజవాడ టీడీపీలో కేశినేని నాని రగడ
విజయవాడ ఎంపీ కేశినేని నానికి సొంతింటి పోరు ఎక్కువయింది. సొంత తమ్ముడితోనే పొలిటికల్ తంటాలు వచ్చి పడ్డాయి. త్వరలో ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు కాకుండా తమ్ముడి చిన్నికి సీటు ఖరారు...
కాపు రామచంద్రారెడ్డి రాజీనామా.. ఇండిపెండెంట్గా పోటీ
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి షాక్ లు మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీకి రాజీనామా చేయడంతో బిగ్ షాక్ తగిలినట్లు అయింది. తన రాజీనామా...
కాంగ్రెస్ నుంచి లైన్లో డజన్ మంది
తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ షెడ్యూల్ వెలువడటంతో.. ఆశావహులంతా తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సభ్యుల సంఖ్య రీత్యా ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు చెరొక స్థానం దక్కుతుంది....
రాష్ట్రాన్ని గాడిన పెట్టే పనిలో రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంచలనం శ్వేతపత్రం విడుదల. గత తొమ్మిదినరేళ్లలో రాష్ట్ర అప్పు 72,658 కోట్లు నుంచి రూ.6,71,757 కోట్లకు పెరిగిందని, దాదాపు 10 రెట్లు అప్పు పెంచారని...
సైన్ బోర్డులు కనిపించక.. మూడుసార్లు చలాన్ కట్టాను: అనురాగ్ జైన్
ఢిల్లీలో వాహనదారులకు కొత్త సమస్యొచ్చి పడింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల కుప్పలు తెప్పలుగా చలాన్లు వచ్చి పడుతున్నాయి. రోడ్డు పక్కన స్పీడ్ లిమిట్ బోర్డులు, సైన్ బోర్డులకు చెట్లు, స్తంభాలు అడ్డుగా ఉండడంతో.....
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ..
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ పర్యటన చేపట్టిన రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ...











































