బీజేపీ గ్రాఫ్ పెరిగిందా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్, ఇతర...
త్వరలో అమరావతికి ప్రియాంక గాంధీ.. విశాఖకు రాహుల్ గాంధీ..
తెలంగాణలో గెలిచి తీరుతామని కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. మూడో తేదీ తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని అంటున్నారు. సానుకూల పవనాలు వీయడం.. పలు సర్వేల నివేదికలు అనుకూలంగా రావడంతో టి.కాంగ్రెస్...
బైకు, కారు ర్యాలీలతో ప్రచార హోరు..
అసెంబ్లీ ఎన్నికల ప్రచార అంకం తుది దశకు చేరుకుంది. ప్రచారగడువు రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో ఉన్న కొద్దిపాటి సమయాన్ని సమర్థవంతంగా, ఎక్కువమందికి చేరేలా వినియోగించుకునేందుకు అన్ని పార్టీలూ ఏర్పాట్లు...
కరీంనగర్లో ప్రత్యేక పోలీసు బృందాలు
తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడటంతో.. ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కిపోతోంది. అయితే ఓ వైపు ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటూ ఉంటూ.. మరోవైపు ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు...
హరీశ్ రావు వల్లే ఈసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందా..?
తెలంగాణలో పోలింగ్కు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ కీలకమైన సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. రైతుబంధు నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి...
అసెంబ్లీలో ‘ఆమె’కు స్థానం తక్కువే..!
‘ఆకాశంలో సగం.. అవనిలో సగం’ అంటూ ఉపన్యాసాలిచ్చే రాజకీయ పార్టీ పెద్దలు ఆచరణలో ఆమెను ఆమడ దూరం పెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సీట్ల కేటాయింపులో మహిళలకు అత్తెసరు సీట్లే కేటాయించారు. మహిళలకు...
33 అసెంబ్లీ నియోజకవర్గాలలో దళితులు, ఆదివాసీలు
తెలంగాణలోని ఎస్సీ,ఎస్టీతో పాటు కొన్ని జనరల్ కేటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలలో దళితులు, ఆదివాసీలు ఎక్కువగానే ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో నాలుగింట ఒక వంతు ఉన్న వీరే ఇప్పుడు కీలకపాత్ర పోషించబోతున్నారు....
తెలంగాణలో పవన్ సభలకు ఊహించని రెస్పాన్స్..
తెలంగాణాలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. ఇంకా మూడు రోజుల్లోనే తెలంగాణ పోలింగ్ మొదలవుతుండటంటో. పార్టీలన్నీ ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణాలోనే మకాం వేశారు. ఈలోపే పార్టీలన్నీ...
విజయం.. అజయ్ దేనా..?
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లోకి వచ్చీ రాగానే నియోజకవర్గంలో చక్రం తిప్పారు. ప్రజల కోసం తలనరుక్కుంటా కానీ.. తలవంచను.. వంటి భారీ డైలాగులతో రాజకీయాలను వేడెక్కించారు. కొందరు కీలక నేతలను తన...
పాతబస్తీలో మారిన రాజకీయం
ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా పాతబస్తీ రాజకీయాలు మారిపోయాయి. ఎందుకంటే పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్కు ఈసారి ఎంబీటీ పోరు తప్పడం లేదు. యాకుత్పురా అసెంబ్లీ స్థానంలోనే...




































