సీఎం కేసీఆర్ తెలంగాణలో సంపద పెంచి పేదలకు పంచి పెడుతున్నారు – మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థికశాఖ మరియు వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఈ మేరకు ఆయన శుక్రవారం తెలంగాణ...
సీఎం జగన్ను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు.. జీపీఎస్ సహా పలు నిర్ణయాలపై కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు పలువురు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు...
హైదరాబాద్లో చేప మందు పంపిణీని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. రెండు రోజుల పాటు (శుక్రవారం, శనివారం) చేప మందు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర...
ఏపీలో జూన్ 12న స్కూల్స్ రీ-ఓపెన్ సందర్భంగా.. విద్యార్థులకు ‘విద్యా కానుక’ కిట్లు అందించనున్న సీఎం జగన్
2023-2024 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికి రాష్ట్రంలోని 39.95 లక్షల మంది విద్యార్థులకు 'జగనన్న విద్యా కానుక' కిట్లను అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా ఏపీలో జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం...
ఏపీలో జూన్ 2 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. కీలక సూచనలు జారీ చేసిన విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఏపీ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్ఎస్సీ) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జూన్ 2న...
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం.. 37 మంది నిందితుల శాశ్వత డిబార్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న 37 మంది నిందితులు భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా...
సీఎం జగన్ అధ్యక్షతన.. జూన్ 7న ఏపీ కేబినెట్ భేటీ, పలు అంశాలపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన త్వరలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1లో ఈ సమావేశం జరగనుంది. ఈ...
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. మంగళవారం భార్య ఊర్మిళతో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్లిన లక్ష్మీ నారాయణ తమ కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు...
నిర్మల్ హృదయ్ భవన్ను సందర్శించిన సీఎం జగన్.. నూతన భవనం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (మంగళవారం, మే 30, 2023) విజయవాడలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన నగరంలోని రాఘవయ్య పార్క్ సమీపంలోని ప్రముఖ మిషనరీస్ ఆఫ్ చారిటీ...
దేశంలో కరోనా వ్యాప్తి.. 24 గంటల్లో కొత్తగా 224 కేసులు నమోదు, 4 వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ నెల ప్రారంభంలో ప్రతిరోజూ వెయ్యికి పైనే నమోదయిన కొత్త కేసులు.. ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. రెండు వారాల నుంచి...















































