సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. త్వరలో నూతన సచివాలయం సమీపంలో భారీ ట్విన్ టవర్స్ నిర్మాణం
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులకు (హెచ్వోడీ) సచివాలయంలో పని నేపథ్యంలో వారి కార్యాలయాలన్నీ దానికి సమీపంలో ఒకేచోట నిర్మించాలని నిర్ణయించారు. ఈ...
చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్పై ఘనవిజయం, చివరి బంతికి గెలిపించిన జడేజా
ఐపీఎల్-16 సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై ఘనవిజయం సాధించింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ.. చివరి బంతి వరకు...
సీఎం జగన్ ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.. చంద్రబాబు వచ్చి కొత్తగా ఇచ్చేదేంటి? – మాజీ మంత్రి...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత...
అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి – మంత్రి కేటీఆర్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న భారత రెజర్లకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్టర్...
ఐపీఎల్ ఫైనల్కు వరుణుడి ముప్పు, నేడు కూడా వర్షం పడే అవకాశం.. మ్యాచ్ రద్దయితే, విజేత ఎవరంటే..?
గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తుది అంకానికి చేరుకుంది. ఆదివారం ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మరియు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్...
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కలుసుకున్నారు. సోమవారం బెంగళూరులోని శివకుమార్ ఇంటికి వెళ్లిన షర్మిల ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు....
భారత్లో కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో కొత్తగా 310 కేసులు నమోదు, 4 వేలకు పడిపోయిన యాక్టివ్...
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోంది. ఈ నెల ప్రారంభంలో ప్రతిరోజూ వెయ్యికి పైనే నమోదయిన కొత్త కేసులు.. ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. రెండు వారాల నుంచి రోజుకి...
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక భేటీ, విభజన సమస్యలపై...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. నేడు (సోమవారం, మే 29, 2023) ఆయన ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఇక మూడు రోజుల పర్యటనలో భాగంగా...
జీఎస్ఎల్వీ-ఎఫ్12 ప్రయోగం విజయవంతం.. ప్రకటించిన ఇస్రో చైర్మన్ సోమనాథ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ మేరకు ఇస్రో చైర్మన్ డా. సోమనాథ్ ప్రకటించారు....
నూతన పార్లమెంట్ భారతదేశ ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిది, 140 కోట్ల మంది ఆకాంక్షలకు చిహ్నం – ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భారతదేశ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నూతన భవనానికి సంబంధించిన స్మారక ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ...













































