భారత్లో కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో వెయ్యి లోపు నమోదైన కొత్త కేసులు, 10 వేలల్లో యాక్టివ్...
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు రోజులుగా వెయ్యి లోపే నమోదైన కొత్త కేసులు బుధవారం వెయ్యి దాటగా.. గురువారం మళ్ళీ వెయ్యికి తక్కువగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా...
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ – అధికారిక ప్రకటన చేసిన కాంగ్రెస్
కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్టంభనపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. దాదాపు మూడు, నాలుగు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా అనేక మలుపులు తిరిగిన కర్ణాటక రాజకీయం ఒక కొలిక్కి వచ్చింది. సీఎం పీఠంపై...
ప్రధాని మోదీ కేబినెట్లో కీలక మార్పులు.. అర్జున్ రామ్ మేఘ్వాల్కు న్యాయశాఖ, కిరెన్ రిజిజుకు ఎర్త్ సైన్సెస్ కేటాయింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం అనూహ్యంగా కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసింది. ఈ మేరకు ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది....
సీఎం జగన్లా నాకు ఊరికో ప్యాలెస్ లేదు, అమరావతిలో అద్దె ఇంట్లో ఉంటున్నా – పెందుర్తి సభలో టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని, దీనికి నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సమ్మతం తెలిపారని చెప్పారు...
తెలంగాణలో పదేళ్లలోనే వందేళ్ల అభివృద్ధి సాధించాం, ఈసారి బీఆర్ఎస్కు 100 సీట్లు ఖాయం – సీఎం కేసీఆర్
ఈ ఏడాది చివరిలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గానూ 95 నుంచి 105 సీట్లలో విజయం సాధించి బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కే...
ప్రధాని మోదీ పర్యటనకు ముందు.. ఈ నెల 31న అమెరికాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత అగ్రనేత రాహుల్ గాంధీ మే 31న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పది రోజుల పర్యటనలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో జూన్ 4న న్యూయార్క్లోని మాడిసన్...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. రేపు నూతన సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. గత నెల 30న ప్రారంభమైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ...
కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య.. ఖరారు చేసిన కాంగ్రెస్ హై కమాండ్?
కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని నియమించాలనే విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభనపై కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే ఎంపిక చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే అధికారికంగా ప్రకటించేందుకు...
విలీన గ్రామాల ప్రజల డిమాండ్ను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా – భద్రాచలం పర్యటనలో గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో జరిగిన పలు...
నంద్యాల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని నేతలకు హెచ్చరిక
నంద్యాల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాలలో ప్రవేశించిన సందర్భంగా.. పార్టీలోని కీలక...














































