కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 113
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం ఉదయం 8 గంలకు రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో మొదలైంది. దీనికోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల...
రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య హోరాహోరీ పోరు, ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరుగనుంది. మొత్తం 224 స్థానాలకు ఈనెల 10వ తేదీన జరిగిన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో 73.19 శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం...
రైతులకు మద్దతుగా.. తణుకులో టీడీపీ అధినేత చంద్రబాబు 12 కి.మీ ‘రైతు పోరుబాట’ పాదయాత్ర
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం తక్షణమే అందచేయాలని డిమాండ్ చేస్తూ.. 'రైతు పోరుబాట' పేరుతో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు...
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వస్తే.. సంక్షేమ పథకాలు ఆగిపోతాయి – కావలి సభలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో పొరపాటున టీడీపీ గెలిచి చంద్రబాబు ప్రభుత్వం వస్తే.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన...
ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో ‘మహానాడు’.. ప్రాంగణానికి భూమి పూజ చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో ‘మహానాడు’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు ప్రాంగణానికి శుక్రవారం ఉదయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు...
సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా.. బాధ్యతలు స్వీకరించిన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్
తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం నూతన సచివాలయంలో...
భారత్లో కరోనా వ్యాప్తి.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,580 కేసులు, 18 వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత నెలలో కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదలతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొన్నా.. అనంతరం వైరస్ వ్యాప్తి క్రమేపీ తగ్గుముఖం పట్టింది....
ఈ నెల 22న వైద్యారోగ్యశాఖలో 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం – మంత్రి హరీశ్ రావు
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో త్వరలోనే మరో వెయ్యికి పైగా కొత్త సిబ్బంది చేరనున్నారు. మొత్తం 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్...
జీవో నెంబర్ 1 కొట్టివేసిన ఏపీ హైకోర్టు, కీలక ఆదేశాలు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో రోడ్ షోలు, బహిరంగ సభలను నియంత్రిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టివేసింది. ఈ జీవో ప్రతిపక్షాల ప్రాథమిక హక్కులకు భంగం...
విజయవాడలో శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం.. పాల్గొని యజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీలక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం అయింది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నేటి నుంచి ఆరురోజుల పాటు అనగా.. మే 12 నుంచి...















































