వచ్చే నెలలో అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ.. వైట్హౌస్లో డిన్నర్ ఏర్పాటు చేయనున్న అధ్యక్షుడు జో బిడెన్
ప్రప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో జూన్ 22న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు...
రేపు తణుకులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. రైతులకు మద్దతుగా 12 కి.మీ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు ఉధృతం చేయనున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి చేపట్టిన...
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాలకు.. ‘దోస్త్’ షెడ్యుల్ విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి విడుదల చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్...
ఢిల్లీలో పాలనాధికారంపై సుప్రీం చరిత్రాత్మక తీర్పు.. లా అండ్ ఆర్డర్ మినహా సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే
దేశ రాజధాని ఢిల్లీలో పాలనాధికారంపై ఎన్నో ఏళ్లుగా ఢిల్లీ సర్కార్ మరియు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య జరుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. గురువారం దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ...
భారత్లో కరోనా అప్డేట్.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,690 కేసులు, 20 వేల దిగువకు యాక్టివ్ కేసులు
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి మరింతగా తగ్గుముఖం పట్టింది. గత నెలలో కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదలతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిరోజుల పాటు...
తెలంగాణలో ఎస్ఐ, ఏఎస్ఐ మెయిన్స్ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల.. అభ్యంతరాలకు 14 వరకు అవకాశం
తెలంగాణలో ఇటీవల నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ), అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) మెయిన్స్ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల అయింది. ఈ మేరకు ప్రిలిమినరీ కీని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్...
ఆస్కార్ విజేతలను సత్కరించిన ఎంఎస్ ధోని.. ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ టీమ్కు స్పెషల్ గిఫ్ట్స్
భారత క్రికెట్ లెజెండ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో...
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు, ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న12 శాతం నుంచి 16 శాతానికి హెచ్ఆర్ఏ పెంచుతూ...
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా.. బ్రిటన్ పర్యటనకు మంత్రి కేటీఆర్, ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
ప్రపంచ కంపెనీలకు పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రదర్శించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం లండన్ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ కింగ్డమ్ (యూకే) వెళ్లిన...
రేపు విశాఖపట్నం పర్యటనకు సీఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (గురువారం, మే 11, 2023) విశాఖపట్నం పర్యటనకు వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. వైఎస్ఆర్ విగ్రహ...














































