ఏపీలో బీజేపీ-వైసీపీ మధ్య పొత్తు నడుస్తోందన్న టీడీపీ నేతల వ్యాఖ్యలకు.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్
ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ, పార్టీల మధ్య ఇప్పుడే ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి ప్రధాన పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. ఏఏ పార్టీల...
ప్రజల్లో ఆర్థిక సమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త ‘ఐడియాలజీ కాన్సెప్ట్’
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య ఆర్థిక సమానత్వాన్ని సాధించే దిశగా సరికొత్త 'ఐడియాలజీ కాన్సెప్ట్' అనే విధానానికి రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఆర్థిక...
జమ్మూకశ్మీర్లో హై అలర్ట్.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి, ఐదుగురు జవాన్ల సజీవ దహనం
జమ్మూకశ్మీర్లో దారుణం చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్(ఆర్ఆర్యూ) జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమవగా.. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి....
పెన్షన్లు ఎంత సమర్థవంతంగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అలాగే చేయాలి – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఎంత సమర్థవంతంగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అలాగే చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన గురువారం మహిళాభివృద్ధి మరియు...
ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్పై, సుప్రీంలో సునీత పిటిషన్.. రేపు విచారణకు స్వీకరించనున్న సీజేఐ ధర్మాసనం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట కలిగిస్తూ.. ఈనెల 25వ తేదీ వరకూ...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్.. పరువునష్టం కేసులో స్టే పిటిషన్ను తిరస్కరించిన సూరత్ సెషన్స్ కోర్ట్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టులో చుక్కెదురైంది. 2019లో కర్ణాటకలో ఆయన మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో క్రింది కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించిన విషయం...
ఇండియాలో రెండో యాపిల్ రిటైల్ స్టోర్.. ఢిల్లీలో నేడు ప్రారంభించిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ భారతదేశంలో తన రెండో ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఓపెన్ చేసింది. గురువారం ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను సంస్థ...
టీడీపీ అధినేత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సొంతపార్టీ నేతలే కాకుండా పలువురు సినీ,...
దేశంలో రోజురోజుకూ వ్యాపిస్తోన్న కోవిడ్.. 24 గంటల్లో కొత్తగా 12,591 మందికి కరోనా, 65 వేలు దాటిన యాక్టివ్...
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపి క్రమంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో ఏకంగా...
కరోనా బారిన పడిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. హోం ఐసోలేషన్ సూచించిన వైద్యుల బృందం
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా ఆయనను పరీక్షించిన వైద్యుల బృందం...










































