ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్, చైనాను అధిగమించి తొలిస్థానంలోకి – ఐక్యరాజ్యసమితి నివేదిక
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఈ క్రమంలో చైనాను అధిగమించి తొలిస్థానంలో నిలిచింది. కాగా భారత్లో ప్రస్తుతం చైనా కంటే అధికంగా సుమారుగా 29 లక్షల మందికి పైగా...
ఎన్సీపీ నేత అజిత్ పవార్ను చేర్చుకుంటే ప్రభుత్వంలో కొనసాగేది లేదు – బీజేపీకి మహారాష్ట్ర సీఎం షిండే వర్గం...
మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ సృష్టిస్తున్న ప్రకంపనల ప్రభావం ఇటు సొంతపార్టీతో పాటు అటు బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని సైతం గందరగోళానికి గురిచేస్తోంది....
తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. కామారెడ్డి జిల్లాలో కొత్త మండలంగా ‘పాల్వంచ’ ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలనావికేంద్రీకరణలో భాగంగా కామారెడ్డి జిల్లాలో కొత్తగా మరో మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మాచారెడ్డి మండల పరిధిలోని పాల్వంచను నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ...
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా, అక్కడినుంచే పాలన కొనసాగిస్తా – శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రూ. 4,362 కోట్ల వ్యయంతో...
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. మరోసారి 10వేలకు పైగా నమోదైన కొత్త కేసులు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపి కొనసాగుతోంది. గడిచిన రెండు వారాలుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కరోనా కేసులు సోమవారం నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో మంగళవారం మరింత తక్కువగా 8వేల...
గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పట్టా అందుకున్న మనవడికి సీఎం కేసీఆర్ అభినందనలు, హాజరైన మంత్రి కేటీఆర్ దంపతులు
12వ తరగతి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అందుకున్న తన మనవడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. మంగళవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు తనయుడు హిమాన్షు రావు...
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం .. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నియామకం
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవవర్గానికి బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నియమించారు....
కడప పెద్ద దర్గాను సందర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇఫ్తార్ విందుకు హజరు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం కడప పెద్ద దర్గాను సందర్శించారు. ముస్లింలతో కలిసి ప్రార్థన చేసిన ఆయన, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు...
సీఎం జగన్ లండన్ పర్యటన రద్దు, అవసరమైతే రెండు రోజుల్లో ఢిల్లీకి.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కీలక...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దు చేసుకున్నారని, అవసరమైతే మరో రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా ఉందని తెలిపారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
ఈ నెల 24న మహారాష్ట్రలో బీఆర్ఎస్ మూడో బహిరంగ సభ.. ఔరంగాబాద్ వేదికగా విస్తృత ఏర్పాట్లు
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఆయన తొలి ప్రయత్నంగా మహారాష్ట్రలో పాగా వేసేందుకు...













































