ఏపీలో పరిస్థితులపై తెలంగాణ నేతల వ్యాఖ్యలు వైసీపీ అసమర్ధ పాలనకు నిదర్శనం – టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ నేతలు వ్యాఖ్యలు చేయడం, వైసీపీ అసమర్ధ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన 3 రోజుల...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏమన్నదంటే?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటన కోసం వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్, ప్రస్తుతానికి ప్లాంటును...
రిషికొండ తవ్వకాలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు
విశాఖపట్నంలోని ప్రముఖ రిషికొండపై ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా దీనిపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం...
గుడివాడలో పేదల ఇళ్ల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నట్లు నిరూపిస్తే, రాజకీయాలు వదిలేస్తా – మాజీ మంత్రి...
గుడివాడలో పేదల ఇళ్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్క ఎకరం కొన్నట్లు నిరూపిస్తే, రాజకీయాలు వదిలేస్తా అని సవాల్ విసిరారు మాజీ మంత్రి కొడాలి నాని. గురువారం చంద్రబాబు గుడివాడ...
దేశంలోనే అతి పెద్ద 125 అడుగుల డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్, హాజరైన ప్రకాశ్...
హైదరాబాద్ నగరం మధ్యన ఉన్న హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తుగల దేశంలోనే అతి పెద్దదైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. బాబాసాహెబ్ అంబేడ్కర్...
నేడు మంచిర్యాలలో టీ-కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్...
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలో భారీ బహిరంగ సభ జరుగనుంది. గత కొన్ని రోజులుగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం నేడు నిర్వహించడానికి పార్టీ అన్ని ఏర్పాట్లు...
భారత్లో కరోనా కలవరం.. ఒక్కరోజులో 11 వేలకు పైగా కేసులు నమోదు, 50వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి వ్యాపిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదలతో ఆందోళన కలిగిస్తోంది. గత వారం, పది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కోవిడ్ కేసులు శుక్రవారం మరింతగా...
డా. అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులు, పాల్గొన్న ఖర్గే, సోనియా
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ హౌస్ లాన్ వద్ద బాబాసాహెబ్...
ప్రముఖ నటుడు, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళికి కరోనా.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స
ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం పుణె వెళ్లిన ఆయన గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం...
ట్యాంక్బండ్ సమీపంలో.. దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, నేడు ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. నేడు హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరంలో ఆయన పేరుపై ఏర్పాటు చేసిన స్మృతివనం ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా దేశంలోనే...












































