వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అమలును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటించారు. గురువారం ఆయన విశాఖలో పర్యటించారు. పర్యటనలో భాగంగా...
‘ఫెమా’ ఉల్లంఘనల ఆరోపణలపై.. ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసిన ఈడీ
ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్టు (ఫెమా) ఉల్లంఘనల కింద గురువారం కేసు రిజిస్టర్ చేశారు. కాగా విదేశీ...
నిమ్స్కు మంత్రి కేటీఆర్.. చీమలపాడు అగ్నిప్రమాద బాధితులకు పరామర్శ, పార్టీ అండగా ఉంటుందని భరోసా
ఖమ్మం జిల్లా చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మరికొందరు గాయపడగా.. వీరిలో నలుగురిని హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు....
భారత్లో మళ్ళీ శరవేగంగా వ్యాపిస్తోన్న కరోనా.. ఒక్కరోజులో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదు
భారతదేశంలో మరోసారి కరోనా శరవేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదలతో ఆందోళన కలిగిస్తోంది. గత వారం, పది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కోవిడ్ కేసులు గురువారం అనూహ్యంగా పెరిగాయి....
తెలంగాణాలో పార్టీలోకి చేరికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. ఢిల్లీలో మకాం వేసిన బండి సంజయ్, ఈటల రాజేందర్
తెలంగాణాలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. అధికార బీఆర్ఎస్ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలలో ఉన్న అసంతృప్తులను చేర్చుకుని క్షేత్రస్థాయిలో...
నేడు గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ శ్రేణులు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. కాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో చంద్రబాబు మూడురోజులు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం గుడివాడ పట్టణంలో...
ఈ దేశం సరైన నాయకుడి కోసం, పార్టీ కోసం వేచి చూస్తోంది – హైదరాబాద్ ఇఫ్తార్ విందులో సీఎం...
యావత్ ముస్లిం సమాజానికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ముస్లింలకు ఇచ్చే...
ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం.. కారుమూరి నాగేశ్వర రావుకి కౌంటర్ ఇచ్చిన హరీశ్ రావు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఆర్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ఏపీ లోని ప్రస్తుత పరిస్థితులపై కొన్ని సంచలన...
రాజస్థాన్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రతిష్టాత్మక రైలుకు జెండా...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కళాశాలను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు....













































