రేపు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన, వన్ వరల్డ్ టీబీ సమ్మిట్ లో ప్రసంగం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (మార్చి 24, శుక్రవారం) వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రుద్రకాష్ కన్వెన్షన్ సెంటర్లో వన్ వరల్డ్ టీబీ సమ్మిట్లో...
ఈనెల 29న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ.. ముఖ్య అతిథిగా పార్టీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవ సభ ఈనెల 29న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగనుంది. ఆరోజున తెలంగాణ టీడీపీ శాఖ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...
దేశవ్యాప్తంగా 16 కోట్ల మందికి పైగా వ్యక్తిగత డేటా చోరీ.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
భారతదేశ వ్యాప్తంగా భారీ ఎత్తున వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. దీనికి సంబంధించి ఆరుగురు నిందితులను గురువారం అరెస్టు చేశారు. కాగా ఈ ముఠా...
రాజస్థాన్, ఒడిశా, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్, ఢిల్లీ, ఒడిశా, బీహార్ వంటి నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్...
సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు....
షహీద్ దివస్: భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్గురులకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
షహీద్ దివస్ (మార్చి 23) సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖ్ దేవ్ మరియు రాజ్గురులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, "భగత్...
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ తదితరులు
ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు....
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1300 మందికి కరోనా పాజిటివ్, ఏ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువంటే?
దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో మొత్తం 89,078 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1300 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి...
హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయం ఇకపై ఏడాది పొడవునా ప్రజలు సందర్శనకు అనుమతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల సందర్శన కోసం వీలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్.. ప్రధాని మోదీపై పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష
గుజరాత్లోని సూరత్ కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చింది. ప్రధాని మోదీపై పరువునష్టం కేసులో ఆయనను దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు గురువారం 2019లో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు...














































