మార్చి 30న భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేత
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 30వ తేదీన భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, మార్చి 31న పుష్కర పట్టాభిషేకం వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి, ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ...
కోవిడ్-19, ఇన్ఫ్లుయెంజా కేసుల పెరుగుదలపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం, కీలక సూచనలు
దేశంలో కోవిడ్-19, ఇన్ఫ్లుయెంజా పరిస్థితి, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ యొక్క సంసిద్ధత, కోవిడ్ వ్యాక్సినేషన్ యొక్క స్థితి మరియు కొత్త కోవిడ్-19 వేరియంట్స్, ఇన్ఫ్లుయెంజా రకాలు, దేశంలో ప్రజలపై వాటి...
ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి మృతి, నివాళులర్పించిన జర్నలిస్ట్స్ అసోసియషన్
ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీపీఏ) మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్లోని తన నివాసంలో మృతి చెందారు. కాగా...
రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మ అవార్డులు-2023 ప్రదానోత్సవం
దేశంలో పలు రంగాల్లో విశిష్టమైన సేవలు, అసాధారణ విజయాలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పలువురికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సివిల్...
అకాల వర్షాలకు పంట నష్టం, నేడు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్రంలో అకాలవర్షం, వడగళ్ల వానతో పలు జిల్లాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలకు తీవ్ర పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర...
టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంలో నేడు సిట్ ఎదుటకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పలువురు టీ-కాంగ్రెస్ నేతల...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ దీనిపై విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ...
ఏపీలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్
ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీలోని కమిటీ...
వీర సింహారెడ్డి సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో గోపీచంద్...
తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలి, తెలుగువారందరికీ పవన్ కళ్యాణ్ ఉగాది శుభాకాంక్షలు
శ్రీ శోభకృత్ నామ ఉగాది పండుగ సందర్భంగా తెలుగువారందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలని ఆకాంక్షించారు. "ఉగాది మన తెలుగువారికి ప్రీతిపాత్రమైన పండుగ. వసంతం...
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో కొత్తగా 1134 మందికి పాజిటివ్
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1134 కరోనా కేసులు నమోదవడంతో మార్చి 22, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం...
















































